అతనికి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి. మృత్యువును తృటిలో తప్పించుకున్నాడు. రోడ్డు మీద బైక్పై వేగంగా వెళ్తున్న వ్యక్తిని.. ఓ జింక గాల్లో నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు..
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బ్రెయిన్ సర్జరీ అనంతరం వెటిలేటర్పై ఉన్నారు ప్రణబ్. ప్రస్తుతం ఇంకా వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు ఆర్మీ ఆస్ప్రత్రి వైద్యులు.
కరోనా వైరస్ తో తల్లడిల్లుతున్న చైనాలోని వూహాన్ సిటీ నుంచి ఢిల్లీకి తిరిగి వఛ్చిన భారతీయుల్లో సుమారు 300 మందిని ఢిల్లీ సమీపంలోని మానెసార్ లో గల ప్రత్యేక కేంద్రంలో ఉంచారు. ఈ ప్రపంచం నుంచి వీరిని పూర్తిగా వేరు చేసి.. ఐసొ లేషన్ లో ఉంచినప్పటికీ వీరిలో చాలామంది స్పిరిట్, ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఈ కేంద్రంలో వీరు ముఖాలకు మాస్�
ఒక్కోసారి సడన్గా తుఫానులు వస్తూంటాయి. ఈ సమయంలో సెల్ టవర్లు దెబ్బతిరి మొబైల్ సేవలు నిలిచిపోతూంటాయి. కానీ.. అన్ని ఫోన్లకు ముందస్తు హెచ్చరిక మేసేజ్లు పంపించే క్యూజెడ్ఎస్ఎస్ అనే సాంకేతిక పరిజ్ఞానం త్వరలో రాష్ట్రానికి అందుబాటులోకి రానుంది. జపాన్కు చెందిన ఏషియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ దీనిని అందించేందుకు ముందుకొ�