తెలుగు వార్తలు » condemn
తాను డ్రగ్స్ తీసుకున్నట్టు వచ్చిన ఆరోపణలను బాలీవుడ్ నటి, నిర్మాత కూడా అయిన దియా మీర్జా ఖండించింది. ఇది పూర్తిగా నిరాధారమైన, తప్పుడు ఆరోపణలని ఆమె ట్వీట్ చేసింది. ఈ విధమైన ఆరోపణలు, వార్తలు తన ప్రతిష్టకు..
లడఖ్ లోని పరిస్థితిపై తమ నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. దేశభక్తి, జాతీయవాదం లేదా జాతీయత కేవలం ఎన్ డీ ఏ-బీజేపీల గుత్తాధిపత్యమేమీ కాదని…. న్యాయశాఖ మంత్రి (రవిశంకర్ ప్రసాద్)గురించి అయితే మరింత తక్కువగా చెప్పుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతి
కేరళ లోని మళప్పురంలో క్రాకర్స్ తో కూడిన పైన్ యాపిల్ తిని ఏనుగు మరణించిన ఉదంతం బాలీవుడ్ సెలబ్రిటీలను కదిలించింది. గర్భంతో ఉన్న గజరాజు పట్ల జరిగిన ఈ కిరాతకాన్ని..
ఆరోగ్య సేతు యాప్ వల్ల వ్యక్తుల ప్రైవసీకి భంగం కలుగుతుందంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తోసిపుచ్చారు. దగ్గరలో ఎవరైనా కరోనా పాజిటివ్ లక్షణాలు కలిగినవారుంటే మనలను అలర్ట్ చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని, అంతే తప్ప ఇది వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయదన్నారు. ఇ
కరోనా వైరస్ ఆవిర్భావానికి చైనాయే కారణమని, అందువల్ల దీనిపై ఇన్వెస్టిగేట్ చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపట్ల చైనా మండిపడింది. తమను దోషిగా నిలబెట్టడానికి జరిపే ఏ దర్యాప్తునైనా తాము అనుమతించే ప్రసక్తే లేదని చైనా విదేశాంగ ఉప మంత్రి లీ యూ చెంగ్ అన్నారు. రాజకీయ దురుద్దేశంతో కూడిన అంతర్జాతీయ దర్యాప్తునక
కరోనా వైరస్ చైనాలోని వూహాన్ లో గల ల్యాబ్ నుంచి పుట్టిందన్న అమెరికా ఆరోపణలను ఈ ల్యాబ్ డైరెక్టర్ ఖండించారు. ‘అది అసాధ్యం’ అని వ్యాఖ్యానించారు. హై సెక్యూరిటీతో బయో సేఫ్టీ లేబొరేటరీ అయిన ఈ వైరాలజీ ఇన్స్ టి ట్యూట్ నుంచి ఈ వైరస్ పుట్టిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదేపనిగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే.. దీనిపై త�
సీఏఏను వ్యతిరేకిస్తూ యూరపియన్ పార్లమెంటు ఎంపీల్లో 600 మంది ఆరు తీర్మానాలను ప్రతిపాదించడంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విధమైన తీర్మానాలు ‘అనారోగ్యకరమైన ధోరణులకు ‘ దారి తీస్తాయంటూ ఈయూ పార్లమెంటు అధ్యక్షునికి ఆయన లేఖ రాశారు.తమకు సంబంధం లేని మరో అంశంపై ఓ పార్లమెంటు ‘ తీ�
చైనా ద్వారా పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించి.. విఫలం కావడంపై భారత్ స్పందిస్తూ.. ఇలా మండలిని ఆ దేశం దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. భవిష్యత్తులో ఈ విధమైన చర్యలకు పాల్పడకుండా.. ఒక అంతర్జాతీయ వేదికను ఇరకాటంలో పెట్టకుండా చూడగలదని ఆశిస్తున్నట్టు పేర్కొంది. ‘ పా�
ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులకు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంఘీభావం ప్రకటించారు. ఆ విద్యార్థులపై జరిగింది ‘ క్రూరమైన దాడి ‘ అని ఆయన అభివర్ణించారు. సవరించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, ధైర్యంగా పోరాడి నిరసన ప్రకటించినందుకు వారిని ‘ శి�
మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్.. తన సొంత పార్టీకే చెందిన ఉత్తర కన్నడ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన ఓ ప్రకటనను ఖండించారు. తమ పార్టీ సహచరుడైన ఫడ్నవీస్ తనకు మెజారిటీ లేకున్నా .. శివసేన నేతృత్వంలోని కూటమి రూ. 40 వేల కోట్ల కేంద్ర నిధులను దుర్వినియోగం చేయకుండా చూసేందుకు ఆ నిధులను కేంద్రానికి తిరిగి పంపారని, అ�