తెలుగు వార్తలు » compulsary english medium
రాజకీయాల్లో వున్న ఇద్దరు పెద్ద వ్యక్తులను పరస్పరం పోల్చి చూడడం సహజంగా జరిగే పనే. గతంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల మధ్య సమీప్యతలు, భిన్నమైన అంశాలను మీడియా తరచూ ప్రస్తావించేది. ముఖ్యమంత్రులుగా ఎవరి స్టైల్ ఏంటి అనే విషయంలో తరచూ చర్చ జరిగేది. తాజాగా ఆల్ మోస్ట్ సమాన వయస్కులైన వైసీపీ అధినేత, సీఎం జగన్, జనసేన చీ
ఏపీలో కొనసాగుతున్న ఇసుక ఆందోళన మరింత ఉధృతం చేయడానికి టిడిపి అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇసుకతోపాటు కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం, ప్రభుత్వ భవనాల విక్రయం వంటి అంశాల ఆధారంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు టిడిపి నేతలు దేవినేని ఉమ, కేశినేని నాని, బోండా ఉ