చాక్లెట్స్ అంటే అందరికీ ఇష్టమే. పిల్లలకైతే ఇక చెప్పనక్కర్లేదు..అన్నం లేకపోయినా చాక్లెట్స్ తింటూ ఉండిపోతారు. వారికి నచ్చిన రుచులు, ఇష్టమైన ఫ్లేవర్స్తో అనేక రకాల చాక్లెట్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. అయితే,
స్నేహం స్నేహమే... పరిహారం పరిహారమే అంటోంది చైనా. పాకిస్తాన్ నుంచి తమకు రావాల్సిన డబ్బును ముక్కు పిండి వసూలు చేసేందుకు రెడీ అయ్యింది. దాంతో, పాకిస్తాన్-చైనా బంధం బీటలు వారేలా కనిపిస్తోంది.
Charanjit Singh Channi: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదిగా రైతు ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 26న
ఈపీఎఫ్వో తమ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. పరిహారం రెట్టింపు చేసినట్లు ప్రకటించింది. ప్రమాదవశాత్తు ఎవరైనా ఉద్యోగి మరణిస్తే నామినీకి ఇచ్చే మొత్తాన్ని రెట్టింపు చేస్తున్నామని వెల్లడించింది...