తెలుగు వార్తలు » COMPANIES
KALYAN JEWELLERS : కల్యాణ్ జ్యూవెల్లర్స్ 14 కొత్త షోరూమ్లను ప్రారంభించనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం 2021-22 ఆర్థిక
దేశంలో ప్రైవేటు ఆసుపత్రులు, కంపెనీలకు మార్చి నెలనాటికి తమ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా వెల్లడించారు..
మైక్రో ఫైనాన్స్ పేరిట అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమార్కులపై హైదరాబాద్
ముగిసినా క్రెడిట్ కార్డు బకాయిలు చెల్లించని ఖాతాదారులకు మరింత గడువు ఇవ్వాలని ఎస్బీఐ కార్డ్స్ భావిస్తోంది. చెల్లింపుల్లో విఫలమైన ఖాతాదారులు.. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించిన రుణ పునర్ వ్యవస్థీకరణ పథకం...
కరోనా వైరస్ పై అమెరికాలోని రెండు పెద్ద కంపెనీలు మోడెర్నా-ఫైజర్ తమ వ్యాక్సీన్ ఉత్పత్తులను ఉధృతం చేశాయి. అదే సమయంలో వీటి పరీక్షలకోసం వేలాది వలంటీర్లను ఎంపిక చేసుకున్నాయి. మోడెర్నా సంస్థకు..
సరిహద్దు ఉద్రిక్తతల అనంతరం చైనా-భారత్ ల మధ్య దూరం మరింత పెరుగుతోంది. చైనా కంపెనీలకు భారతదేశం నుంచి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టిక్టాక్, హెలో సహా 59 చైనా యాప్స్ని భారత ప్రభుత్వం నిషేధించిన కేంద్ర ప్రభుత్వం చైనా కంపెనీలకు సంబంధించి కాంట్రాక్టులను కూడా వదిలించుకోవాలని నిర్ణయించింది.
మెయిల్ హ్యాకింగ్ ద్వారా నైజీరియన్లు మోసాలు. లక్షల రూపాయల నగదును తమ ఖాతాలకు మళ్లించారు.
ఆర్థిక మందగమనంతో ఐటీ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల కోత నెలకొంది. తగ్గుతున్న కాంట్రాక్టులు, పెరుగుతున్న వ్యయం కారణంగానే కోత విధిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో మరికొన్ని కంపెనీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆటోమేషన్ రాక కారణంగానూ.. ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించే ధోరణి పెరిగిందని హెచ్ఆర్ నిపుణులు �
భారతదేశంలోని మంచి నాణ్యత గల ఉత్పత్తిగా పేరొందిన అల్ట్రాటెక్ సిమెంట్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో రూ.2వేల 500కోట్ల భారీ ప్రాజెక్టు చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వడంతో కర్నూలు జిల్లాలోని పెట్నికొటె గ్రామంలో ఈ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారు. ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంటును ఏర్పాటు చేసి 900 మంద�
ముంబయి: దేశీయ వైమానిక రంగ దిగ్గజం ఇండిగో ఎయిర్లైన్స్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ మిషెల్ స్విటెక్ తన పదవి నుంచి వైదొలగారు. గత ఏడాది ప్రారంభంలోనే మిషెల్ ఇండిగో సంస్థలో చేరారు. ఆయన విదేశీ మార్గాలకు సంబంధించిన వ్యవహారాలను చూస్తారు. దీనిపై ఇండిగో ప్రతినిధి స్పందిస్తూ వ్యక్తిగత కారణాలతో మిషెల్ పదవి నుంచి వైదొలగినట్ల