తెలుగు వార్తలు » Community Transmission
దేశంలోని కొన్ని జిల్లాల్లో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్) ఉందని కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ అంగీకరించారు. ఇది దేశ వ్యాప్తంగా లేదని, కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా కొన్ని జిల్లాలకే పరిమితంగా ఉందని ఆయన ఆదివారం మీడియాకు తెలిపారు.
దేశంలో కరోనా రక్కసి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజువారీ కొత్త కేసులు భారీగా నమోదవుతూ.. పాత రికార్డులు ఎప్పటికప్పుడు బ్రేక్ చేస్తున్నాయి. కోవిడ్ కోరల్లో చిక్కుకుని మహారాష్ట్ర వణికిపోతోంది.
ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. మరోవైపు గాల్వన్ లోయలో ఇండో-చైనా బోర్డర్ లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో గచ్చిబౌలి-కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో కరోనా విజృంభిస్తోంది.
ఢిల్లీలో సామాజిక కరోనా వ్యాప్తి (కమ్యూనల్ ట్రాన్స్ మిషన్) లేదని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రకటించారు. ఈ నగరం ఇంకా ఈ దశకు చేరుకోలేదని కేంద్ర అధికారులు..
ఢిల్లీలో కరోనా సామూహిక వ్యాప్తి ఉందా అన్న విషయాన్ని రేపు తేల్చుకుంటామని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ఈ అంశంపై రేపు కీలక సమావేశం జరుగుతుందన్నారు...
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల సంఖ్య రెండు లక్షలు దాటింది.
దేశ వ్యాప్త లాక్ డౌన్ విధించినప్పటికీ.. అది కరోనా వైరస్ ని అదుపు చేయడంలో తోడ్పడదని ప్రముఖ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ తెలిపారు. లాక్ డౌన్ ఆంక్షల బదులు.
Coronavirus in AP: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజోరోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కాగా.. ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 66 కేసులు నమోదయినట్లు మీడియా బులెటిన్లో ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే మొత్తం కేసుల సం
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. భారత్లో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య
21 రోజుల లాక్ డౌన్ ని పొడిగించే అవకాశం ఉందా అని మీడియా ప్రశ్నించగా.. ఏప్రిల్ 10 తరువాతే, అంటే కరోనాకు సంబంధించి పూర్తి డేటా అందిన తరువాతే దీనిపై చెప్పగలుగుతామని ఆయన అన్నారు.