తుది అంకానికి చేరుకున్న హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో పోటీలో లేకుండానే బారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) విశేషంగా వార్తలకెక్కింది. ఎన్నికల బరిలో వుండి ప్రత్యర్థులతో వాగ్బాణాలు సంధించే స్థితి నుంచి వారికో.. వీరికో మద్దతిచ్చే స్థాయికి పడిపోయిన కామ్రేడ్లు.. ఉప ఎన్నిక సందర్భంగా వేసిన పిల్లి మొగ్గలు సర్వత్రా చర్చనీయాంశమయ్యా
భారత కమ్యూనిస్టుపార్టీ ఆఫ్ ఇండియా( సీపీఐ) ప్రధాన కార్యదర్శిగా డి. రాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో కొనసాగిన సురవరం సుధారకర్రెడ్డి అనారోగ్య పరిస్థితుల కారణంగా తన ఈ బాధ్యతలనుంచి తప్పుకున్నారు. తన రాజీనామాను పార్టీ కేంద్ర కమిటి ఆమోదించిందని, తాను ప్రధాన కార్యదర్శిగా తప్పుకున్నప్పటికీ కార్యదర్శివర్�