విక్రమ్ ల్యాండర్తో సంబంధాలు కోల్పోవడం వెనుక అసలు కారణం అంతరిక్షంలో జరిగే పెను మార్పులే అని తెలుస్తోంది. దాదాపు చివరి మజిలీ వరకు అన్ని ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేసుకున్న చంద్రయాన్ 2.. సరిగ్గా చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఇస్రో సెంటర్తో సంబంధాలు కోల్పోయింది. గతంలో చంద్రయాన్ 1 విషయంలో కూడా ఇదే జరగ్గా.. చంద్రుడి�
జాబిల్లి అందినట్లే అంది చేతుల్లో నుంచి చేజారిపోయింది. చంద్రుడి మీద ల్యాండ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్ నుంచి వచ్చే సిగ్నల్స్కు అంతరాయం కలిగింది. దీనితో ఇస్రో సెంటర్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఆ సమయంలో ప్రధాని మోదీ… అక్కడ ఉన్న శాస్త్రవేత్తలతో మాట్లాడి ధైర్యాన్ని నింపారు. ఇస్రో శాస్త్రవేత్తలన�
జాబిల్లిపైకి ప్రయాణంలో చివరి నిమిషం వరకు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. చంద్రుడి ఉపరితలాన్ని చేరేందుకు విక్రమ్ ల్యాండర్ 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో.. సిగ్నల్స్ కోల్పోయింది. ప్రస్తుతం తమకు డేటా రావడం లేదని.. దీన్ని విశ్లేషిస్తున్నామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. కాగా ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి వివరించగా.. శా