తెలుగు వార్తలు » coca-cola
గత కొంతకాలంగా కొన్ని యాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫుడ్ఆర్డర్ పెట్టడం ఎక్కువ అయ్యింది. ముఖ్యంగా కరోనా సమయంలో లాక్ డౌన్ విధించిన ప్రాంతాల్లో అయితే పుడ్ ఆర్డర్ ఎక్కువుగా పెడుతున్నారు. తాజాగా అలా ఫుడ్ ఆర్డర్ పెట్టిన కస్టమర్ కు...
కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. లాక్ డౌన్ కారణంగా ప్రపంచ బహుళ జాతి సంస్థలు సైతం వ్యాపార లావాదేవీలు నిలిచిపోయి ఆర్థికంగా చతికిలాపడుతున్నాయి. తాజా బ్రీవరేజ్ దిగ్గజ సంస్థ కోకాకోలాపై పడింది.
గ్లోబల్ అడ్వర్టైజింగ్ లో ప్రధాన భూమిక పోషిస్తున్న కోకకోలా సంస్థ సోషల్ మీడియాలో యాడ్స్ ని కనీసం 30 రోజులపాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రేసిస్ట్ కంటెంట్ తో కూడిన యాడ్స్ ని ఈ సంస్థ ప్రకటిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తడంతో..
ప్రెసిడెన్షియల్ (కాబోయే) ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మళ్ళీ ‘ రైసినా హిల్స్ ‘ (పదవి) వైపు అడుగులు వేస్తున్నారు. ఆయన పర్మనెంట్ ఎలక్షన్ మోడ్ ఎలా ఉందంటే.. 543 లోక్ సభ నియోజకవర్గాలనూ ఒకే జాతీయ నియోజకవర్గంగా, పార్లమెంట్ ఎన్నికలను ‘ ప్రెసిడెన్షియల్ రెఫరెండం ‘ గా మార్చివేసినట్టే ఉంది. ఇక ‘ దూకుడైన ‘ హిందూత్వ స్థాపన విషయ�
ఫుడ్ అండ్ బేవరేజ్ విభాగంలో ప్రపంచంలో కేవలం పది కంపెనీలు మాత్రమే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. నెస్లె, పెప్సికో, కోకో కోలా, యూనిలివర్, డానోన్, జెనరల్ మిల్స్, కెల్లోగ్స్, మార్స్, అసోసియేటెడ్ బ్రిటిష్ ఫుడ్స్, మాండెలెజ్ అనేవి ఆ పది కంపెనీలు. జాన్సన్ అండ జాన్సన్ కంపెనీ కూడా వీటితో పోటీపడుతోంది. ఈ కంపెనీలు ప్రతి ఏడాది వేల కోట్