Power Crisis: భారత్ లో థర్మల్ పవర్ ప్లాంట్లలో రుతుపవనాలకు ముందు బొగ్గు నిల్వలు లేకపోవడం వల్ల, జూలై-ఆగస్టు నాటికి దేశంలో మరో ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది.
Power Shortage: వేసవి ఎండల తాపాన్ని తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు దేశంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి తీవ్రంగా ప్రభావితం అవుతోంది.
Railway News: వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా? ఫ్యామిలీతో కలిసి పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటన్నారా? టూరిస్ట్ ప్రాంతాలకు
దేశంలో విద్యుత్తు డిమాండు పెరిగే కొద్దీ బొగ్గు కొరత అధికమవుతోంది. దాని మూలంగా నిరుడు విద్యుదుత్పత్తి 36 శాతం తగ్గింది.
దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలంటారు. కానీ ఆ దీపమే లేకపోతే ఇంటి పరిస్థితి ఏంటి? ఎస్.. దేశంలో ప్రస్తుతం ఇదే పరిస్థితి. డిమాండ్కు సరిపడా కరెంట్ లేదు. ఉత్పత్తి చేద్దామంటే బొగ్గులేదు.
వేసవి కావడంతో దేశంలో విద్యుత్ వినియోగం పెరిగిపోతోంది. ఫలితంగా బొగ్గుకు డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి భవిష్యత్ లోనూ కొనసాగితే తీవ్ర పరిమాణాలు ఉంటాయన్న నిపుణుల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం...
వేసవిలో పెరుగుతున్న వేడి కారణంగా విద్యుత్ డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. దీంతో బొగ్గు సంక్షోభం తలెత్తింది...
ఒకవైపు దంచికొడుతున్న ఎండలకు ఈ కరెంట్ కోతలు తోడవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఉండలేక, బయటికి రాలేక సతమతమైపోతున్నారు. రాత్రిపూట సైతం పవర్ కట్స్ ఉండటంతో నిద్ర కూడా కరవవుతోంది.
బొగ్గు కొరత సంక్షోభం నుంచి బయటపడేది ఎలా? అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలేంటి? సమస్యకు ఉన్న పరిష్కార మార్గాలేంటి అంటూ ఉన్నతాధికారులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు.
బొగ్గు కొరతపై ప్రధాన మంత్రి కార్యాలయం సమీక్ష చేపట్టింది.. విద్యుత్ సంక్షోభం ముదురుతున్న వేళ కేంద్ర విద్యుత్ శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది.. ప్రజల అవసరాల కోసం కేంద్రం దగ్గర ఉన్న కేటాయిచిన విద్యుత్ వాడుకోవాలంటూ రాష్ట్రాన్ని కోరింది.. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు సహాయం చేయాలని కోరింది..