తెలుగు వార్తలు » Coal India
ఓ మేక మరణం ఆ సంస్థకు భారీ నష్టాన్ని తెచ్చింది. ఎంత అంటే అక్షరాల రూ. 2.7 కోట్ల నష్టం తెచ్చిందట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమేనండోయ్. అన్ని కోట్ల నష్టం వాటిల్లింది మరే సంస్థకో కాదు.. భారతదేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన కోల్ ఇండియాకి చెందిన మహానంది బొగ్గు క్షేత్రం (ఎంసీఎల్). ఈ ఘటన ఒడిషా రాష్ట్రంలో చోటుచేసుకుంది. సంబల�
మంచిర్యాల సింగరేణిలో కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో సింగరేణి వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. సింగరేణి సంస్థ 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చిన లాభాల్లో 28శాతం వాటాను కార్మికులకు చెల్లించనున్న�
కోల్ఇండియాలో త్వరలో కొలువుల సందడి ప్రారంభం కానుంది. సమీప భవిష్యత్తులో కోల్ ఇండియా లిమిటెడ్ 9000 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనుందని ఎనామిక్ టైమ్స్ తెలిపింది. పోటీపరీక్షలు, ఇంటర్వ్యూలు, అంతర్గత నియామకాల ద్వారా ఈ పోస్టులను పోస్టులను భర్తీ చేపట్టనున్నట్లు పేర్కొంది. గడచిన దశాబ్దకాలంలో ఇదే అతి�
దేశవ్యాప్తంగా త్వరలోనే 41 బొగ్గు గనులకు వేలం నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంట్లో వెల్లడించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న అంశాలు తుదిదశకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను బొగ్గు వినియోగానికి సంబంధించిన వివరాలను పార్లమెంట్లో లిఖితపూర�