తెలుగు వార్తలు » cm kcr
నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సంబంధించి మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్ట్రాటజీ మార్చింది గులాబీ పార్టీ. సిట్టింగ్ సీటులో మళ్లీ గెలవాలంటే...
యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అంతకు ముందు రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్ పంచనారసింహ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఆలయ పునర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలిస్తారు. అలాగే ఆలయ ప్రధాన పనులనన్ని ఇప్పటికే పూర్తి కాగా, మిగతా పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఇంకా పురుడు పోసుకోనేలేదు.. దాని రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయో తెలియదు... ఎవరెవరు చేరబోతున్నారో అసలే తెలియదు.
Telangana CMO: తెలంగాణలో పరిపాలన వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం..
Yadagiri Temple: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి కొత్త రూపును సంతరించుకుంటోంది.ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా..
CM KCR : నాగార్జున సాగర్ ఉపఎన్నికల వేళ నల్గొండ, వరంగల్, ఖమ్మం మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. నాగార్జున సాగర్ లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేశారు...
త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ బై ఎలక్షన్తోపాటు, పట్టభద్రుల ఎన్నికలపై అధికార టీఆర్ఎస్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
TS Horticulture Policy : తెలంగాణలో హార్టికల్చర్ యూనివర్శిటీలను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ వ్యవసాయ అధికారులకు సూచించారు. ఉద్యానవన
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా..