ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లులు కురిపించారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వరుసగా అభినందిస్తున్నారు జనసేనాని...
నిరుద్యోగులకు మరోసారి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. రాష్ట్ర ప్రాసిక్యూషన్ శాఖ పరిధిలో 50 సహాయ పబ్లిక్ ప్రోసెక్యూటర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేసే పనుల్లో ఏపీ రిక్రూట్ మెంట్ బోర్డు అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్ర ప్రాసిక్యూషన్ శాఖ సె�
అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ బాధితులకు రూ.264,99,00,983లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని మొదట రాష్ట్రంలో�
ఏపీ సీఎం జగన్ ఈరోజు హైదరాబాద్కు రానున్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీఎం జగన్కి వ్యక్తిగత హాజరు నుంచి ఎలాంటి మినహాయింపు ఇవ్వొద్దంటూ సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ పై నేడు (శుక్రవారం) సీబీఐ కోర్టులో వాదనలు జరగబోతున్నాయి. గతంలో కూడా ఇదే పిటిషన్ వేయగా జగన్ కు వ్యక్తిగత హాజరు ఇవ్వలేమంటూ కోర్టు చెప్�
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పథకాల్లో వైఎస్ జగన్ మార్పులు తీసుకొస్తున్నారు. కాగా, ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందేలా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు ఒకరు చొప్పున ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించింది. అయితే గ్రామ, వార్డు వాలంటీర్లుగా ఎంపికైన వారు ఆ�
తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. ఏపీలో మాత్రం ఆర్టీసీ ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు. అసలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశం ఏపీలోనే మొదలైంది. ఆ రాష్ట్రంలో జగన్ అధికారంలోకి రాకముందు.. ఆర్టీసీ కార్మికులు తమను ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఎన్నో పోరాటాలు చేశారు. దీంతో తాను అధికారంలోకి వచ్చిన వె�
పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా ఏపీకి రూ.780 కోట్ల ఆదాయం వచ్చిందనిఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. రివర్స్ బిడ్డింగ్ ప్రక్రియ ఉత్తమ ఫలితాలనిస్తోందన్నారు. వరదల కారణంగా ప్రస్తుతం పోలవరం పనులు వాయిదా వేస్తున్నామని ఆయన చెప్పారు. నవంబర్ నుంచి డిజైన్ ప్రకారమే పోలవరం పనులు చేపడతామని అన్నారు. రాష్ట్రానికి ఆదాయా�
సీనీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కామన్ అయిపోయింది. కాని రాజకీయ ప్రముఖులు సినీ ఆరంగేట్రం చేయడం ఇదే మొదటిసారి ఏమో అనిపిస్తోంది. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి.. ఇప్పుడు తెలుగు తెరపై మెరవనున్నారు. ప్రకృతి వ్యవస�
ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాజకీయ కారణాలతో కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు చేయూత ఇవ్వడం లేదని ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు �
కమలం పార్టీని కాదని, పవన్ కళ్యాణ్ పంచన చేరిన మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మరోసారి గూడు మారేందుకు సిద్దం అవుతున్నారా.? జనసేన పార్టీలో గత కొంతకాలంగా మౌనమునిగా మారిని ఆకుల ఇప్పుడు అధికార పార్టీ వైపు చేస్తున్నారా..? వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు ముహూర్తం కూడా ఖరారైందా..? రాజమహేంద్ర వరంలో ఇప్పుడిదే హాట్ హాట్ చర్చ. 2014లో రాజ�