విద్యాశాఖలో నాడు–నేడు, డిజిటల్ లెర్నింగ్, ఆరోగ్యశ్రీ పై సీఎం జగన్ (CM Jagan) సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి (Tadeapalli) లోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులు చర్చించారు. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వడంపై....
వైసీపీ పాలనపై(YCP Ruling) రాష్ట్రస్థాయిలోని విపక్షాలే కాకుండా కేంద్ర ప్రభుత్వ నేతలూ ఫైర్ అవుతున్నారు. గతంలో ఆరోగ్యశ్రీ అంశంపై ప్రభుత్వ తీరును కేంద్ర మంత్రి భారతి పవార్ తీవ్రంగా తప్పుబట్టారు. తాజాగా అనంతపురానికి...
రాష్ట్రపతి ఎన్నికలకు(President Elections) నగారా మోగడంతో అధికార విపక్షాలు తమ అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు ముమ్మం చేశాయి. కాగా.. ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి...
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రజలు మళ్లీ వైసీపీకే ఓటేసేంత అమాయకులు కాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Achennaidu) అన్నారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో గెలుస్తామనే నమ్మకముంటే...
కర్నూలు(Kurnool) జిల్లా గూడూరు మీనాక్షమ్మ ఘటనపై టీడీపీ లీడర్ నారాలోకేశ్(Nara Lokesh) ఘాటుగా స్పందించారు. వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలు, ఆగడాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. మీ నుంచి రక్షణ కల్పించే యాప్...
ముఖ్యమంత్రిగా(Chief Minister) బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం.జగన్మోహన్ (AP.CM.Jagna) రెడ్డి ట్వీట్ చేశారు. మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి....
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో ప్రాంతాల పేర్లు మార్పుపై ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. తమ ప్రాంతం పేరు మార్చవద్దంటూ కోనసీమ వాసులు చేపట్టిన ఆందోళనలు రాష్ట్రంలో కాక పుట్టించాయి. కోనసీమ జిల్లా పేరును...
తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వం చేస్తున్న చర్యలకు చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారన్న చంద్రబాబు పిచ్చి వేశాలు వేస్తే తోక....
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గురించి వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధపడి, తాను వైసీపీకి మద్దతు పలికానని...
వైసీపీ(YCP) పాలపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అరాచకం, విధ్వంసం రాజ్యమేలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో...