తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పంజాబ్ ప్రజలకు ఓ వైపు మాజీ మంత్రి, మాజీ క్రికెటర్, నవజ్యోత్ సింగ్ సిద్దు, మరోవైపు సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ 'అర చేతిలో వైకుంఠం' చూపుతున్నారు.
పంజాబ్ లో రాత్రి కర్ఫ్యూ వేళలను తొమ్మిది జిల్లాల్లో మరో రెండు గంటలు పొడిగించారు. ఇప్పటివరకు ఈ కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకు ఉండగా ఇప్పుడిది రాత్రి 9 గంటలనుంచే ప్రారంభమవుతుందని సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ ప్రకటించారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రైతు చట్టాలను రద్దు చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ కరోనా వైరస్ కాలంలో ఇంత హడావుడిగా కేంద్రం ఈ చట్టాలను తేవలసిన అవసరం ఏముందన్నారు. ఆదివారం పంజాబ్ లో..