Rajasthan Accident: రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు, బస్సు ఢీకొని పదిమంది దుర్మరణం చెందినట్లు సమచారం. ట్రక్కు - ప్రైవేటు బస్సు ఎదురెదురుగా ఢీకొని
మొన్న పంజాబ్..ఇవాళ రాజస్థాన్. సర్దార్ల మధ్య రాజీ కుదిర్చిన అధిష్టానం..రాజస్థాన్లో వర్గ పోరుకు తెరదించడంపై ఫోకస్ పెట్టింది. పార్టీలో అంతర్గత విభేధాలపై ప్రత్యేక దృష్టి సారించింది.
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన లుకలుకలు అలా సద్దు మణిగాయో లేదో.. ఇప్పుడు రాజస్థాన్ వంతు వచ్చింది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గోవింద్ సింగ్
రైతుల ఆందోళనకు మద్దతు విషయంలో రాజస్తాన్ కాంగ్రెస్ లో విభేదాలు తలెత్తాయి. సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ మధ్య పరోక్షంగా లుకలుకలు మొదలయ్యాయి..
రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ శాసనసభలో తాము ఆమోదించిన బిల్లులను గవర్నర్ రాష్ట్రపతికి పంపకుండా తొక్కిపెట్టడంపై రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. వీటిని రాష్ట్రపతికి పంపకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని..
రాష్ట్ర ప్రజలు దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని, కానీ బాణా సంచా కాల్చరాదని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సూచించారు. ఎలాంటి ఫైర్ క్రాకర్స్ లేకుండా ప్రజలు దంతెరాస్, చోటీ దివాలీ..
హత్రాస్ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. దారుణ హత్యాచారానికి గురైన యువతి మృతదేహాన్ని రాత్రి 2 గంటల ప్రాంతంలో పోలీసులు దహనం చేస్తారా ? ఇదెంత దారుణం ?