తెలుగు వార్తలు » clarifies
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు.
Ration Card: రేషన్ సరుకుల పంపిణీ విషయంలో బయోమెట్రిక్ విధానంపై ప్రజల్లో కన్ఫ్యూజన్ నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ పౌరసరఫరాల..
బీహార్ అసెంబ్లీ చివరి దశ ఎన్నికల ప్రచారంలో చివరి రోజున జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీశ్ కుమార్ భావోద్వేగంతో మాట్లాడిన విషయం తెలిసిందే కదా!
తమ అధికారులెవరూ క్వారంటైన్లో లేరని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) వివరణ ఇచ్చింది. అడిషనల్ డైరెక్టర్కు కోవిడ్-19 పాజిటివ్ రావడంతో పీఏసీ చైర్మన్, సభ్యులు, కాగ్ క్వారంటైన్లో ఉన్నారంటూ వచ్చిన వార్తలను కాగ్ అధికారులు ఖండించారు.
ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులబట్టి ఏ పార్టీలోనైనా అసమ్మతి సహజమేనని.. కానీ ఈ నాలుగేళ్లల్లో లేని అసమ్మతి ఇప్పుడే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత. వాళ్లు ఈ పార్టీలోకి ఈ పార్టీ నుంచి వేరే పార్టీలకు మారడం సహజం అన్నారు. కానీ.. తాను మాత్రం టీడీలోనే ఉంటానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప