తెలుగు వార్తలు » CJI Ranjan Gogoi
వివాదస్పద అయోధ్య రామజన్మభూమిపై మరికొన్ని గంటల్లో సుప్రీం తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. అయోధ్య తీర్పు నేపథ్యంలో న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ పలు సూచనలు చేసింది. తీర్పు నేపథ్యంలో వార్తా
అయోధ్య రామజన్మభూమిపై నేడు సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం తుది తీర్పును వెల్లడిస్తోంది. అయోధ్య తీర్పు నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫైజాబాద్ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేస్తు�
అయోధ్య భూవివాదం కేసులో తీర్పు చెప్పబోయే ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సీజేఐ రంజన్ గొగోయ్ సారథ్యం వహించనున్నారు. జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్లు ధర్మాసనంలోని ఇతర నలుగురు సభ్యులు. ఈ కేసును విచారిస్తున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధ�
దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారడంతో పాటు.. హిందూ ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసుపై నేడు తీర్పు వెలువడనుంది. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కీలక జడ్జిమెంట్ వెలువడనున్నట్టు సమాచారం. అసలు వివాదం : ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో 2.77 ఎకరాల చుట్టారా వివాదం రాజుకుంది. హిందూ దేవుడైన రాముడి జన్మస్థలం
వివాదస్పద అయోధ్య భూవివాదంపై శనివారం ఉదయం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రజలంతా సంయమనం పాటించి.. శాంతిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అయోధ్యపై ఎలాంటి తీర్పు వచ్చినా.. అది ఒకరి విజయంగానో, మరొకరి ఓటమిగానో పరిగణించకూడదని సూచించారు ప్ర
వివాదస్పద అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు తీర్పు నేడు వెలవరించనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిష్ట్రార్ సమాచారం అందించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. ఉదయం 10.30 గంటలకు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. నిన్న ఉదయం యూపీ అధికారులతో సీజేఐ సమావేశమ�
యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై తీర్పు వెలువరించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సిద్ధమైంది. శనివారం ఉదయం 10:30 గంటలకు అయోధ్య భూ వివాదంపై ఐదుగురు న్యాయమూర్తుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును వెలువరించనుంది. కాగా తీర్పుపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు �
ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ న్యామవాది ఎమ్ఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది ఎమ్ఎల్ శర్మపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కనీస స్పష్టత లేకుండా.. అత్యంత ముఖ్యమైన అంశంపై చెత్త పిటిషన్ వేశారని చివాట్లు పెట్టింది. మీ పిటిషన్ అరగంటకు పైగా చదివినా అర్థం కాలేదని భారత ప్రధాన న్య�
అలహాబాద్ హైకోర్టు జడ్జ్ ఎస్ఎన్ శుక్లాను తొలగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కేంద్రానికి లేఖ రాశారు. అంతర్గత విచారణలో జస్టిస్ శుక్లా దుష్ప్రవర్తన రుజువైందని లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ఆయన్ను తొలగించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. జస్టిస్ శుక్లాపై 2017-2018 విద్యా సంవత్సరంలో ప్రైవేట�