దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ కేసును సుప్రీం కోర్టు.. తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ఇకపై వాదనలు హైకోర్టులోనే వినిపించాలని స్పష్టం చేసింది.
CJI NV Ramana Serious on Telangana CS: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని న్యాయవ్యవస్థ
PM Modi Speech: స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి.. నేటికీ మన దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు వ్యవహారాలన్నీ ఇంగ్లీషులోనే జరుగుతున్నాయని.. అలా కాకుండా ప్రాంతీయ భాషలల్లో కూడా జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
న్యాయవ్యవస్థ ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, అందువల్ల దేశంలో కోర్టు ధిక్కరణ కేసులు పెరగిపోతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ (NV Ramana) ఆందోళన వ్యక్తం చేశారు
PM Modi to address CMs, CJs Conference: సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలో ఢిల్లీలో ఈ రోజు మరో కీలక సమావేశం జరగనుంది. హైకోర్టు సీజేలు, ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశం ఢిల్లీ విజ్ఞాన్భవన్లో నిర్వహించనున్నారు.
CM KCR on CJI NV Ramana: రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని.. న్యాయరంగంలోనూ పురోగమించేలా కృషిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్లో తెలంగాణ న్యాయాధికారుల సదస్సును..
పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేలా చూడానికి చూస్తున్నామని అన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. హైదరాబాద్లో జరుగుతున్న తెలంగాణ న్యాయధికారుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అందరి విషయంలో చట్టం సమానంగా అమలు చేయడం పోలీసుల విధి అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. బాధితులకు న్యాయం అందించడంలో చట్టం అమలు అంతర్భాగమన్నారు.
కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వ్యవహారంపై అత్యవసర విచారణకు నో చెప్పింది సుప్రీంకోర్టు. హిజాబ్ వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదని చెప్పారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.