తెలుగు వార్తలు » CJI
ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్కి సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసును సుప్రీంకోర్టు..చీఫ్ జస్టిస్ ఎస్ ఎ .బాబ్డేకే వదిలివేసింది. దీన్ని'సముచిత' బెంచ్ ముందు ఉంచాలని కోరింది.
సిజేఐ కార్యాలయంలో ఆర్టిఐ చట్టం అమలుకు సుప్రీంకోర్టు ఇటీవల ఆమోదించిన నేపథ్యంలో.. టిటిడిలో కూడా ఆర్టిఐ చట్టం అమలు చేయాలన్న డిమాండ్ మరోసారి భక్తులు మరియు సామాజిక కార్యకర్తలలో చర్చనీయాంశమైంది. గత కొన్ని సంవత్సరాలుగా, సామాజిక కార్యకర్తలు టిటిడి సంబంధిత సమస్యలలో ఆర్టీఐ చట్టం (2005) ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టిటి�
వచ్చే పది రోజులు భారత న్యాయవ్యవస్థలో అత్యంత కీలకమైన రోజులుగా భావించాలి. దీపావళి పండుగ సెలవులు ముగిసిన తర్వాత నవంబర్ 4న సుప్రీం కోర్టు తిరిగి విచారణలు ప్రారంభించబోతోంది. అయితే.. నవంబర్ 17న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ పదవీ విరమణ చేయనున్న ఆ లోగానే కొన్ని కీలకమైన తీర్పులు రాబోతున్నాయి. అయోధ్య కేసులో తీర్�
అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో ఆగస్టు 6 నుంచి సర్వోన్నత న్యాయస్థానం రోజువారీ విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణను నిర్ణీత గడువులోపు పూర్తిచేసేందుకు మరో గంట ఎక్కువ పనిచేస్తామని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. వచ్చే సోమవారం రోజున సాయంత్రం 5 గంటల వరకు వాదన�
ఢిల్లీ: సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 31 నుంచి 34కు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి జవదేకర్ వెల్లడించారు. చీఫ్ జస్టిస్తో పాటు 33 మంది న్యాయమూర్తులు ఉంటారని ఆయన అన్నారు. పార్లమెంట్లో ఈ బిల్లుకు ఒకసారి ఆమోదం లభిస్తే.. సీజేఐతో కలిపి 34కు పెరగనుంది. న్యాయమూర్తుల పెంపు అవసరాన్ని గతంలో సుప్రీ�
ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై జరిగిన రోడ్డుప్రమాదం కేసు సుప్రీం కోర్టుకు చేరింది. ఆమె ప్రయాణిస్తున్నకారును ఓ లారీ ఢీకొనడంతో ఆకారులో ఉన్న బాధితురాలి లాయర్ సహా ఆమె కుటుంబసభ్యులు కూడా తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.ఇప్పటికే ఆమె చిన్నమ్మ చికిత్స పొందుతూ మృతిచెందింది. అయితే ఈఘటనపై బాధితురాలి చిన్నా�