న్యాయ చరిత్రలో ఇదో కొత్త మలుపు ! కోర్టులో డ్రైవర్ గా పని చేసే వ్యక్తి కొడుకే న్యాయమూర్తి కాబోతున్నాడు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా కోర్టులో ఇదో సరికొత్త పరిణామం. అతని పేరు చేతన్ బజాద్.. ఈ మధ్యే సివిల్ జడ్జి క్లాస్-2 రిక్రూట్ మెంట్ కి సెలక్ట్ అయ్యాడు. దీంతో జడ్జి అయ్యే అర్హత సంపాదించాడు. ఇండోర్ కోర్టులో డ్రైవర్ గా ఉన్న గ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జడ్జి ఎదుట ప్రతిఙ్ఞ చేయనున్నారు. విజయవాడ సివిల్ కోర్టుకు వెళ్లనున్న ఆయన న్యాయమూర్తి ఎదుట ప్రతిఙ్ఞ చేయనున్నారు. కాగా రూల్ ప్రకారం నామినేషన్ వేసే సమయంలో రిటర్నింగ్ అధికారి ఎదుట అభ్యర్థులు ప్రతిఙ్ఞ చేయాల్సి ఉంది. అయితే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు బిజీగా ఉండటంతో ఆయన నేరుగా నామినేషన్ వేయలే