తెలుగు వార్తలు » Citizenship Amendment Bill becomes Act after getting President Ram Nath Kovind’s assent
పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు(2019) కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం లభించింది. దీంతో సదరు బిల్లు చట్టంగా మారింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అఫిసియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. పౌరసత్వ చట్టం ప్రకారం… పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ల నుంచి.. మతపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొని భారతదేశాన�