తెలుగు వార్తలు » Citizens
Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన (PMJJBY) పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఇతర జీవిత బీమా సంస్థలు అందిస్తున్నాయి. ఈ బీమా ప్రయోజనం అందించడం కోసం
కరోనా వైరస్ పై 'ప్రత్యక్ష పోరాటానికి' బ్రిటన్ సిధ్ధపడింది. దేశంలో మొదటిసారిగా 50 నేషనల్ హెల్త్ సర్వీస్ ఆసుపత్రులు ఫైజర్, బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ ను ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. చరిత్రలోనే ఇదొక భారీ వ్యాక్సినేషన్..
దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సీన్ లభిస్తుందని కేంద్ర పశు సంవర్ధక శాఖ సహాయ మంత్రి ప్రతాప్ సారంగ్ ప్రకటించారు. ప్రతి వ్యక్తికీ వ్యాక్సినేషన్ కోసం 500 రూపాయలు ఖర్చవుతుందని అన్నారు.
భారత్ అంటే చాలు చైనా వాళ్లు ఒంటికాలి మీద లేస్తారన్నది మాత్రం అర్థసత్యమే! ఎందుకంటే భారత్ అంటే చైనా ప్రజలకు అభిమానమే! ఇక మన ప్రధాని నరేంద్రమోదీ అంటే మరింత అభిమానం! ఇది ఉత్తినే చెప్పడం లేదు.. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ చెప్పిన అక్షర సత్యం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ వినూత్న ప్రయోగానికి తెరలేపింది. రైతులను డిజిటలైజేషన్ వైపు తీసుకెళ్తోంది. ఊరూరా విత్తనాల ఏటీఎంలు ఏర్పాటు చేయబోతోంది.
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరిగిపోతుండటంతో విదేశాల్లో ఉంటున్నవారిని వెనక్కి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది చైనా. ఇందులోభాగంగా భారత్లో ఉంటున్న చైనీయులందరినీ స్వదేశానికి తిరిగిరావాలని ఆదేశించింది. తమ అధికారిక వెబ్సైట్లో ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. స్వదేశానికి తిరిగివచ్చేవారు మాత్రం కొన
లాక్డౌన్ ముగింపు గడువు దగ్గరపడుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలు, కార్మికులు
తెలంగాణలోనూ కోవిడ్ భూతం జడలు విప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు అధికారయంత్రాంగం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది...
విశ్వవిఖ్యాత నగరం హైదరాబాద్ ఇప్పుడు కాలుష్యంలో కొట్టుమిట్టాడుతోంది. ఏడాదికేడాదికి వాహనాలు ఇబ్బడిముబ్బడిగా రోడ్లపై దూసుకుపోతున్నాయి. దీంతో భాగ్యనగరం కాస్త కాలుష్యనగరంగా మారిపోయి.. నగరవాసులను కాలేయ సమస్యలు, అస్తమా వంటి పలు రోగాల పాలు చేస్తోంది. వాహనాలతో పాటు వాయు కాలుష్యం, జల కాలుష్యం కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో క