తెలుగు వార్తలు » cinema
రేడియో జాకీ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా సోనూసూద్ తన పిల్లలకు ఎప్పుడూ వార్తా పత్రికలు చదవమని చెబుతానని అన్నారు. తాను స్కూల్లో ప్రతి రోజు పేపర్ చదివేవాడినని తెలిపారు.
తెలంగాణలో సినిమా థియేటర్లు ప్రారంభానికి శుక్రవారం సెంటిమెంట్ అడ్డొస్తోంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఒప్పుకుంటే తప్ప తెరుచుకునే పరిస్థితి లేదు...
తమిళ దర్శకుడు ఆనంద్కు కూడా ఇప్పుడు చేతిలో పనుల్లేవు.. షూటింగ్ పనులు కానిద్దామంటే పర్మిషన్ లేదు.. ఇక చేసేదేమి లేక కిరాణాషాపు పెట్టుకున్నాడు....
లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా, సీరియల్ షూటింగులకు అనుమతి ఇవ్వాలని తాజాగా టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ సీఎం కేసిఆర్కు విజ్ఞప్తి చేయగా.. ఆయన దానికి సానుకూలంగా స్పందించి మొదటిగా తక్కువ మందితో, ఇన్డోర్లో చేసే వీలున్న ప్రొడక్షన్ పనులు ప్రారంభించుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే. తర్వాత దశలో జూన్లో షూటింగులు ప్రా�
హీరో కార్తికేయ నటించిన ’90 ఎంఎల్’ సినిమా విడుదలను అడ్డుకుంటామని మద్యపాన నిషేధ పోరాట సమితి సభ్యులు తెలిపారు. మద్యపానం పై సినిమాలు తీసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు పేర్కొన్నారు. రేపు చిత్ర విడుదల సందర్భంగా ఐమాక్స్ థియేటర్ వద్ద ధర్నా చేపడుతామని పిలుపునిచ్చారు. ఇటువంటి చిత్రాల వల్లే యువత పెడదోవపట్టి, మహిళ
కడప: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోకుండా కడప జిల్లాలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీని ప్రదర్శించిన మూడు సినిమా థియేటర్లను రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. ఈ నెల 1న కడపలోని రాజా థియేటర్, పోరుమామిళ్లలోని వెంకటేశ్వర థియేటర్, రైల్వే కోడూరులోని ఏఎస్ఆర్ థియేటర్లలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఏపీ�
కోడంబాక్కం: కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి స్టైలే డిఫరెంట్. పాత్ర నచ్చితే చాలు…వయసు, భాష, ప్రాంతీయ భేదాలు లేకుండా నటించేస్తుంటాడు సేతుపతి. అందుకే అతి వేగంగా 25 సినిమాల్లో నటించి భారీ ఫ్యాన్ బేస్ను సెట్ చేసుకున్నాడు. ఆయన నటించిన సినిమాలన్నీడిఫరెంట్గా ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పిజ్జా, నడువుల కొంజం పక్�
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) పాలకవర్గం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఫిలిం ఛాంబర్లో ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో సీనియర్ నటులు, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండగా.. మరో నటుడు నరేష్ శివాజీరాజాకు పోటీగా బ�
లాహోర్: భారత్ సినిమాల్ని పాకిస్థాన్లో పూర్తిగా నిషేధించాలని షేక్ మహ్మద్ లతీఫ్ అనే వ్యక్తి లాహోర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2016 ఫెడరల్ గవర్నమెంట్ దిగుమతి విధానం ప్రకారం ఇండియా సినిమాల ప్రసారాన్ని నిషేధించాలని కోరాడు. ఫిబ్రవరి 24న పుల్వామా దాడి తర్వాత ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ భారత్లో పాకిస్థాన�
సినీనటుడు మహేష్ బాబుకు జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ కి కితాబిచ్చింది. సినిమా ప్రేక్షకుల నుంచి అదనంగా వసూలు చేసిన 35 లక్షల రూపాయలను వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించినట్లు ప్రకటించింది. దేశంలో ఇలా బాధ్యతా వ్యవహరించడం ఇదే తొలిసారి అంటూ కితాబిచ్చింది. దేశంలో మల్టీ సినిమా థియేటర్ కాంప్లెక్స్ యజమానులుగా మహేష్ బాబు, సు