తెలుగు వార్తలు » Chiyaan Vikram
హిట్, ఫ్లాప్లను పట్టించుకోకుండా వైవిధ్య కథల్లో నటించేందుకే ఆసక్తిని చూపే చియాన్ విక్రమ్.. ప్రస్తుతం అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. విక్రమ్ 58వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ద్వారానే టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అవుతున్నాడు. ఇక ఈ చిత్రంలో విక్రమ్ సరసన శ�
టీమిండియా ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇకపై క్రికెట్కు కాస్త గ్యాప్ ఇవ్వనున్నాడు. సిల్వర్ స్రీన్పై తన ఫేట్ టెస్టు చేసుకోబోతున్నాడు. తమిళ సూపర్స్టార్ విక్రమ్తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాడు విక్రమ్. ఈ విషయాన్ని ఈ క్రేజీ క్రికెటర్ స్వయంగా ట్విటర్లో పేర్కొన్నాడు. అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్
‘చెక్క చివంత వానమ్’(తెలుగులో నవాబ్)తో మళ్లీ ఫాంలోకి వచ్చిన లెజండరీ దర్శకుడు మణిరత్నం.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ను పొన్నియన్ సెల్వన్ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా చోళ రాజ్యంకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ
ప్రముఖ కోలీవుడ్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ ‘ఆదిత్య వర్మ’ సినిమాతో తమిళ తెరకు హీరోగా పరిచయం కాబోతున్నారు. తెలుగు హిట్ ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ధృవ్ గాయకుడిగా మారారు. సినిమాలోని ఓ పాటను పాడారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. ధృవ్ గాత్�
తెలుగు ఇండస్ట్రీని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత మార్కెట్ ఉన్న తమిళ హీరోల్లో విక్రమ్ ఒకరు. దాదాపుగా రజనీకాంత్ తర్వాత విక్రమ్కే క్రేజ్ ఎక్కువ. ఒక సీజన్లో ఐతే.. కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా ఒకేరోజు రిలీజయ్యేవి విక్రమ్ సినిమాలు. రజనీకాంత్, కమల్హాసన్కు ఉన్నట్టుగా తెలుగు ఆడియన్స్లో కూడా విక్రమ్కు స్పెషల్ ఫ్యాన్స్క
చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటించిన కడరం కొండాన్ తెలుగులో మిస్టర్ కె.కె టైటిల్ తో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇందులో అక్షరా హాసన్, నాజర్ కుమారుడు అబీ హస్సన్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 19న విడుదలైన సినిమా మ�
చిత్రం : ‘మిస్టర్ కేకే’ నటీనటులు: విక్రమ్ – అక్షర హాసన్ – అబి హసన్ తదితరులు సంగీతం: జిబ్రాన్ ఛాయాగ్రహణం: శ్రీనివాస్ కె.గుత్తా నిర్మాత: కమల్ హాసన్ – నరేష్ కుమార్ – శ్రీధర్ రచన- దర్శకత్వం: రాజేష్ ఎం.సెల్వ చియాన్ విక్రమ్ కథానాయకుడిగా అక్షరహసన్, అభిహసన్ కీలక పాత్రల్లో రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలో తమి�
తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కదరం కొండన్’. ఈ సినిమాను ‘మిస్టర్ కెకె’ పేరుతో తెలుగులో డబ్ అవుతోంది. ఇక ఈ చిత్రం రిలీజ్ డేట్ను ప్రకటించింది చిత్ర యూనిట్. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాను జూలై 19న విడుదల చేయనున్నారు. ఇటీవలే విడుదలైన చిత్ర ట్రైలర్కు ప్రే�
విభిన్న కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ తమిళ నటుడు చియాన్ విక్రమ్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘కదరం కొండన్’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. రాజేష్ ఎమ్ సెల్వ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అక్షర హాసన్ కీలక పాత్రలో నటించింది. ఇది ఇలా ఉండగా చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా ట్�