తెలుగు వార్తలు » chittur district
రేణిగుంట ఎయిర్పోర్ట్లో చంద్రబాబు చేసింది రాజకీయ డ్రామా అని ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు వున్నాయని, ఎన్నికల నియమావళి అమలులో వుందని తెలిసి కూడా అనుమతి లేకుండ�
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల పర్యటన ముగిసింది. ఆఖరు రోజు పర్యటనలో టీడీపీ శ్రేణులు, ప్రజల నుంచి చంద్రబాబు..
టీడీపీ అధినేత చంద్రబాబుపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అమరావతి రాజధానిలో..
చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం శాసన సభ్యురాలు శ్రీమతి ఆర్.కె.రోజా సర్పంచి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. పుత్తూరు మండలం..
మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య ఈ ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం చిత్తూరు జిల్లా ఐరాల మండలం కొత్తపల్లి గ్రామంలో..
చిత్తూరు జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్పై సుమారు వందమంది మహిళలు దాడి చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. స్టేషనరీని చెల్లాచెదురు చేశారు. అద్దాలు పగుల గొట్టి నానా హంగామా చేశారు.
చిత్తూరు జిల్లా పుత్తూరు కట్టుకే కాదు, పుంగనూరు ఆవుకు కూడా ప్రసిద్ధి. పుంగనూరు ఆవు ప్రపంచంలోని అతి చిన్న ఆవుల జాతులలో ఒకటి. వీటి పాలలో వెన్నశాతం అధికంగా ఉంటుంది..కరువు పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోవటం వల్ల గతంలో పేదవాడి ఆవులుగా పేరుపొందాయి.
ఆంధ్రప్రదేశ్లోని పెట్రోల్ బంకులపై టాస్క్ఫోర్స్ పోలీసులు, లీగల్ మెట్రాలజీ అధికారులు జాయింట్గా తనిఖీలు నిర్వహించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో విస్తృతంగా దాడులు చేశారు. విజయవాడలోని ఏలూరు రోడ్లో ఉన్న పెట్రోల్ బంకులో కొలతల్లో తేడాలను గుర్తించారు.
వైసీపీ ఎమ్మెల్యే ఒకరు తన సొంత ఖర్చులతో కరోనా బాధితులకు సాయం చేస్తున్నారు. వైరస్ బారిన పడి ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా కుంగిపోయిన వారికి సాయం చేస్తూ..దాతృత్వం చాటుకుంటున్నారు.
ఏపీలో ఓ వైపు కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మరోవైపు లాక్డౌన్ కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. ఇదిలా ఉండగానే ఏపీలో రెండు కుటుంబాలు కత్తులు దూసుకున్నాయి. వ్యవసాయ పైప్లైన్ విషయంలో తలెత్తిన వివాదం వేటకోడవళ్లతో పరస్పర దాడులకు దారితీశాయి. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో