Sorakayala Swamy: భక్తులు సర్వసాధారణంగా దేవుడికి డబ్బు, బంగారం, కొబ్బరికాయలు, పళ్లో, తలనీలాలు మొక్కుకుంటారు. లేదా కోడినో, మేకనో బలిచేస్తాం. కాని అలాంటివేవి లేకుండా ఓన్లీ వెజిటేబుల్లోని ఒక కాయ నైవేధ్యంగా పెట్టే ఆలయం ఒకటుంది..అక్కడ సొరకాయలు మొక్కుబడిగా సమర్పిస్తారు.
పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకోవడానికి మాఘమాసానికి (Magha Masam) మించిన మంచి ముహూర్తం లేదు. అయితే ఈ పెళ్లిళ్ల సందడి, ఇతరు శుభకార్యాలు కరోనా (Covid19) విరుచుకుపడేందుకు కారణమవుతాయా అన్న అనుమానం వెంటాడుతూనే ఉంది.
లాన్స్ నాయక్ సాయితేజ.. దేశం ముద్దుబిడ్డ.. నిను మరవదు ఈ గడ్డ అంటూ రేగడపల్లె భోరుమంటోంది. కుటుంబసభ్యులంతా గుండెలవిసేలా రోధిస్తుంటే.. ఊరు ఊరంతా ఏకమై వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తోంది.
3 dead bodies found in quarry pond: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రామచంద్రాపురం మండలం సి.రామాపురంలోని
తిరుపతి సమీపంలో ఓ వృద్ధురాలికి ప్రాణాపాయం తప్పింది. బావిలో పడి 5 గంటలకు పైగా విలవిల లాడింది. నన్ను కాపాడండిరో దేవుడా అంటూ కేకలు పెట్టింది.
నవమోసాలు మోసి.. కనిపెంచిన తల్లిపట్ల కర్కశంగా వ్యవహరించారు ఆ కసాయి కొడుకులు. 90 ఏళ్ల వయస్సులో ఉన్న అమ్మను కంటికి రెప్పలా చూసుకోవల్సిన సుపుత్రులే ఆమెను నిర్దాక్షిణ్యంగా రోడ్డునపడేశారు. ఆ తల్లి బిడ్డలకు భారమైందేమో తీసుకొచ్చి అడవి పక్కన వదిలేశారు. తల్లి పట్ల వారు వ్యవహరించిన తీరు మానవత్వానికే మాయని మచ్చగా మారింది.
చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెద్దపంజాణి మండలం తిప్పిరెడ్డి పల్లిలో పిడుగుపాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు ముగ్గురూ మృత్యువాత పడ్డారు. తిప్పి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. శనివారం సాయంత్రం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి పొలం వద్దనున
తమిళనాడు అధికారుల నిర్వాకం ఒకటి మళ్ళీ బయటపడింది. ఏపీ ప్రజలు తమ రాష్ట్రంలోకి ప్రవేశించకూడదంటూ.. వారు ఏపీకి, తమ రాష్ట్రానికి మధ్య సరిహద్దుల్లో రోడ్డుకు అడ్డుగా భారీ గొయ్యి తవ్వారు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం హనుమంతపురం వద్ద వాళ్ళు గొయ్యి తవ్వారు. ఇలా చేసినందువల్ల రెండు రాష్టాల మధ్య ప్రజల రాకపోకలు నిలిచిపోతాయట. �
అర్హతులుండవు.. అనుమతులసలే ఉండవు.. కాసులకు కక్కుర్తి పడి బ్రూణహత్యలకు పాల్పడుతున్నారు.. ఇష్టరాజ్యంగా స్కానింగ్ సెంటర్ల నిర్వహిస్తూ లింగనిర్ధారణ చేస్తూనే ఉంటారు.. తనీఖీల్లో అడంగా దొరికిపోతున్న యధేచ్చగా దందా కొనసాగిస్తూనే ఉంటారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ నేత విద్యాసాగర్ హత్యకు వేసిన స్కెచ్ ఇప్పుడు సంచలనంగా మారింది. మర్డర్కు పక్కా స్కెచ్ వేసిన దుండగులు.. పీలేరుకు చెందిన రౌడీషీటర్ గణేష్తో రూ.10లక్షలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.