తెలుగు వార్తలు » Chittor
నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. 2వతేదీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, 3, 4, 5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు..
ఏపీలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఓ వైపు రాష్ట్రంలో మర్కజ్ మీటింగ్లకు హాజరైన వారిని గుర్తిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని నిజాముద్దీన్లో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశాలు ఏపీ నుంచి కూడా వెళ్లి రావడంతో వారిలో పలువురికి ఈ వైరస్ ఉన్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. తిరుపతిలో కరోనా పాజిటివ్ క
Bank Fraud Case : టిడిపి నేత, చిత్తూరు కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ షణ్ముగంకు ఉచ్చు బిగిస్తోంది. తన హయాంలో బ్యాంకులో మోసాలకు పాల్పడిన విషయంపై ఇప్పటికే అతనిపై చిత్తూరు వన్ టౌన్ పీఎస్లో కేసు నమోదైంది. బ్యాంకులో బినామీల పేర 12 ఖాతాలను తెరిచి, నకిలీ బంగారు నగలు తాకట్టు పెట్టిన షణ్ముగం…కోటి ఇరవై లక్షల రూపాయలు కాజేసినట్ట�
మృగాడు దొరికాడు.. మనిషి ముసుగులో ఉన్న పశువు పోలీసులకు చిక్కాడు. చిన్నారి వర్షిత అత్యాచారం, హత్య కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడు రఫీని ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా బసినికొండకు చెందిన రఫీ.. లారీ క్లీనర్గా పనిచేస్తున్నట్టు సమాచారం. అతడిని..పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. బాలికపై అత్యాచారం �
వెల్ నెస్ కోర్సుల పేరుతో భారీగా విరాళాలు సేకరించి పక్కదారి పట్టించిన కల్కీ ఆశ్రమంలో నాలుగో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. తాత్విక, ఆధ్యాత్మిక కోర్సుల పేరుతో విదేశీ భక్తులకు ఎర వేసి.. పెద్ద మొత్తంలో సేకరించిన కోట్లాది రూపాయలను తమ సొంత వ్యాపారాలకు ఉపయోగించుకున్నట్లు గుర్తించిన ఐటీ అధికారులు కల్కీ ఆశ్రమాన�
కల్కీ ఆశ్రమంలో ఏం జరుగుతోంది.? కల్కీ ఆస్తులు కోట్లకు ఎలా చేరాయి..? కల్కీ ఆశ్రమం మరో డేరా బాబా ఆశ్రమం మాదిరిగా ఒక మిస్టరీనా..? ఐటీ దాడుల తర్వాత బయటికొస్తున్న ఒక్కో వాస్తవం చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. భక్తి ముసుగులో కల్కీ ఓ చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు తెలుస్తోంది. మహావిష్ణువుకి పదవ అవతారాన్ని అని ప్రచారం �