స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ‘ఐకాన్’ అనే సినిమా చేయనున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఓ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకార�
మెగా హీరో సాయిథరమ్ తేజ్ న్యూ మూవీ టైటిల్ ఖరారైంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీకి ప్రతిరోజు పండగే అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కామెడీ రొమాంటిక్ చిత్రాల దర్శకుడు మారుతీ డైరెక్షన్లో మూవీ తెరకెక్కనుంది. తాజాగా చిత్రలహరి మూవీతో ఓ డీసెంట్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు సాయిధరమ్ తేజ్. కాగా నేడు మూవీ యూనిట్ సభ్య�
హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ‘టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో’ ప్రారంభమైంది. టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ ఎక్స్పో జరగనుండగా.. ఇందులో 150కి పైగా రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొన్నాయి.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘చిత్రలహరి’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక వరస పరాజయాలతో సతమతమవుతున్న సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రం పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘గల్లీ బాయ్’ తెలుగు రీమేక్ లో తేజు నటించనున్నాడని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చా�
టైటిల్ : చిత్రలహరి తారాగణం : సాయి తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేధా పేతురాజ్, సునీల్ తదితరులు సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ దర్శకత్వం : కిషోర్ తిరుమల నిర్మాణ బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్ ఇంట్రడక్షన్: వరుసగా ఆరు ప్లాప్స్ తో విజయానికి దూరమైన సాయి తేజ్ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వచ్చిన తాజా చిత్రం ‘చిత్రలహరి’. కళ్య�
సాయి ధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘చిత్రలహరి’. కాగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని.. క్లీన్ ‘U’ సర్టిఫికేట్ పొందింది.ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నివేధ�
ఒక ఫ్యామిలీ హీరో ఫంక్షన్కు మరో ఫ్యామిలీ హీరో అతిథిగా రావడం టాలీవుడ్లో కొత్తేం కాదు. నిజానికి చెప్పాలంటే ఇటీవల కాలంలో ఈ పద్దతి బాగా పెరిగింది. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పేందుకు హీరోలు ఈ పద్దతిని అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా హీరో ఫంక్షన్కు ఎన్టీఆర్ అతిథిగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కిశో
మెగా మేనల్లుడిగా టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీని ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. ఆ ఊపులో వరుస విజయాలు కూడా పడటంతో సాయి ధరమ్ తేజ్ మార్కెట్ పెరుగుతూ వచ్చింది. అయితే ‘తిక్క’ నుంచి ఈ హీరో గ్రాఫ్ పడిపోయింది. వరుసగా ఆరు పరాజయాలను చూశాడు సాయి ధరమ్. అందులో రెండు, మూడు భారీ ఫ్లాప్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురుచూస్తో�
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రలహరి’. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరో సునీల్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సిన