తెలుగు వార్తలు » Chitoor District
చిత్తూరులో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ అవినీతి వీఆర్వో. మదనపల్లె మండలం బసినికొండకు చెందిన వీఆర్వో గంగాద్రి రామకృష్ణ అనే రైతు
మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. వరుస సంఘటనలు మరువక ముందే ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. కేబినెట్ సాక్షిగా ప్రభుత్వం దిశా చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రకటన వెలువడి 24 గంటలు దాటకుండానే చిత్తూరు జిల్లాలో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. మతిస్థిమితం లేని మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఎస్ఆర్�