నడిరోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనాలను ఢీకొట్టింది. ఎంతో జాగ్రత్తగానే వెళ్తున్న ఇతర వాహనదారులు నలుగురిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసింది. అయితే, ఆ కారులో ఉన్నది ఎవరో తెలిసే ఖాకీలే కంగుతిన్నారు.
Sun Rays in Temple: మన దేవాలయాలు( Mana Temples), వాటి నిర్మాణాలు అలనాటి వైభవానికి, ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి. సహజంగానే పలు దేవాలయాలలో దేవతమూర్తులను భానుడు తెల్లవారుజామున..
ప్రకాశం జిల్లా, చీరాల శాంతినగర్ రైల్వే ట్రాక్ పై యువకుడు అనుమానస్పద స్దితిలో మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. మృతుడు స్థానిక శాంతినగర్కు చెందిన డేవిడ్ రాజుగా పోలీసులు గుర్తించారు..
ప్రకాశం జిల్లా చీరాల టూ టౌన్ ఎస్ఐ విజయ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. దళిత యువకుడు కిరణ్ కుమార్ మృతి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పటికే విజయ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది.
ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా వైరస్ కలకలం రేపింది. స్థానిక జయంతిపేటకు చెందిన దంపతులు దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. అనుమానంతో గత రెండు రోజుల క్రితం చీరాల ప్రభుత్వ వైద్య శాల డాక్టర్లు పరిశీలించారు. అనంతరం కొవిడ్-19 లక్షణాలు కనిపించడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. అక్కడ పరీక్షించటంతో దంపతులకు కరోనా ప�
నేతలు సైలెంట్గా ఉన్నా.. వారి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వస్తే బగ్గుమంటోంది. ప్రకాశం జిల్లా చీరాల మండలం రామాపురంలో ఉద్రిక్త చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇటీవల కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ వైసీపీలో చేరార�
ప్రకాశం జిల్లా చీరాల రాజకీయాలు మరింత వేడెక్కాయి. చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు పరస్పరం దాడులకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ నవశకం కార్యక్రమంలో ప