తెలుగు వార్తలు » Chirag Paswan
బీ'హార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎల్ జె పీ నేత చిరాగ్ పాశ్వాన్ వెరైటీగా స్పందించారు. 'కంగ్రాచ్యులేషన్స్ నితిన్ జీ ! మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు..
బీహార్ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ-యూ ఓటమి ఖాయమైనట్టే !ఈ విషయాన్ని ఈ పార్టీ అధికార ప్రతినిధి కేసీ.త్యాగి స్వయంగా అంగీకరించారు. కోవిడ్ 19, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై దాని తీవ్ర ప్రభావం..
దేశ వ్యాప్తంగా అందరికీ ఆసక్తి కలిగిస్తోన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది.. ఇవాళ సాయంత్రంతో గడువు ముగిసింది.. మొత్తం 78 స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరుగుతుంది.. మూడో దశ ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివిధ సభలలో పాల్గొన్నారు.. మారుమూల జిల్లాలలో కూడా ఆయన పర్యటించారు. మొత్తం 12 ఎ�
బీహార్ సీఎం నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరని, కావాలంటే లిఖితపూర్వకంగా రాసి ఇస్తానని ఎల్ జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు.
లోక్ జనశక్తి పార్టీ స్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణంపై దర్యాప్తు చేయాలని హిందూస్థానీ అవామ్ మోర్చా డిమాండ్ చేస్తోంది.. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఓ లేఖ కూడా రాసింది.. దళిత నేత, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణాన్ని ఇప్పటికీ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, అలాంటిది ఆయన కుమారుడు చిరాగ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ పట్ల సీఎం నితీష్ కుమార్ అసలు స్వరూపం బట్టబయలవుతుందని ఎల్ జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు. 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నితీష్ కుమార్ ఎన్డీయేని సవాల్ చేయడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. నితీష్ కుమార్ ఊసరవెల్లి వంటివారని చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. ఆయన రంగులు మార్చేవారని విమర్�
బీహార్ అసెంబ్లీకి మొదటి విడత పోలింగ్ జరుగుతోంది.. ఓటర్లు ఎటువైపో తెలియక పార్టీలు .. రాజకీయపార్టీల సిద్ధాంతాలేమిటో తెలియక ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.. ఇదో ఆసక్తికరమైన అంతకు మించి గమ్మత్తయిన పరిస్థితి...
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.. పార్టీలన్నీ అధికారం తమదే అన్న నమ్మకంతో ఉన్నాయి.. ఈసారి ఒంటరిగా బరిలో దిగిన లోక్ జనశక్తి పార్టీ కనీసం మూడునాలుగు స్థానాలలో విజయం సాధించవచ్చని సర్వేలు చెబుతున్నాయి..
బీహార్ ఎన్నికల్లో ఎల్ జె పీ (లోక్ జన శక్తి పార్టీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. ఎన్నికల రెండో దశలో 53 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..తమ పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని, ‘బీహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్’ అనే నినాదాన్ని అమలు చేస్తుందని చెప్పా�
బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేస్తున్న లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ చేస్తున్న వ్యాఖ్యలు అక్కడి ఓటర్లను గందరగోళంలో పడేస్తున్నాయి.. ప్రధాని నరేంద్రమోదీకి తాను వీరాభిమానిని చెప్పుకుంటున్న చిరాగ్ ఆయన రాముడైతే తాను హనుమంతుడిలాంటివాడినని అంటున్నారు.. డౌటేమైనా ఉంటే గుండెను చీల్చి చూపిస్తాన�