Maoists Set Fire Bus in Chintoor: ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు.
తూర్పుగోదావరి జిల్లా చింతలూరు గ్రామంలోని సరుగుడు తోటలో కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. ఇక ఈ భారీ పామును చూసిన జనం భయంతో పరుగులు తీశారు. సుమారు 12అడుగులపైనే ఉన్న ఈ కోబ్రా..
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్తుండగా మధ్యదారిలో బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందగా.. మరో పదిమందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో కొంతమంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న �
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామం వద్ద శనివారం విషాదం నెలకొంది. లారీ అదుపు తప్పి హోటల్లోకి దూసుకెళ్లిన సంఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్ సుకుమ జిల్లా కామరాజుపేట గ్రామానికి చెందిన 11 మంది మహిళలు చట్టీలోని గానుగ మిల్లుకు విప్పనూనె పట్టించుకునేంద