మొన్నటి వరకు వారు చెప్పిందే రాజ్యం.. వారు చేసించే శాసనం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఏం చేసినా బెడిసి కొడుతున్నాయి. టీడీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. టీడీపీ హయాంలో చక్రం తిప్పిన నేతలకు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. 12 రోజులు కనిపించకుండా పోయిన చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 52 కేసులు నమోదయ్యాయి. ఈ నేప�
టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ను పోలీసులు అరెస్టు చేశారు. కేసుల కారణంగా 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చింతమనేని.. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు దుగ్గిరాలలోని తన నివాసం వద్దకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అదే సమయంలో ఆయన్ని అరెస్టు చేశారు. చింతమనేనిని కలిసేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఆయన అరెస్టును అడ్డ�
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళిపోయారు. చింతనేని పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కావడంతో.. అతన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. అంతేకాదు చింతమనేనితో పాటు ఆయన అనుచరులపైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇసుక తవ్వకాలకు సంబంధించిన వ్యవహ�
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు పోలీసులు షాక్ ఇచ్చారు. దళితుల్ని దూషించారన్న ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. చింతమనేనితో పాటు మరికొందరు అనుచరులపైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇసుక తవ్వకాలకు సంబంధించిన వ్యవహారంలో తమను కులం పేరుతో దూష