ఏపీ పాలిటిక్స్లో చింతమనేని ప్రభాకర్ పేరు తెలియని వారుండరు. ఆ మాటకొస్తే.. చింతమనేని పేరు తెలియని ఆంధ్రుడుండడు అంటే కూడా అతిశయోక్తి కాదేమో. 60కి పైగా కేసులున్న చింతమనేని గత 60 రోజులుగా జైల్లో వున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకిప్పుడు కొత్త చిక్కొచ్చి పడిందట ! 10 సంవత్సరాలపాటు దెందులూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, గత ప్రభు
అసలే కుదేలవుతున్న తెలుగుదేశం పార్టీలో ఓడిన నేతలు ఒక్కరొక్కరే అఙ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు లేఖరాసిన తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అఙ్ఞాతంలోకి వెళ్ళిపోగా.. విశాఖతీరంలో గంటా రాజకీయం గుట్టుగానే సాగుతోంది. ఇంతలో మరో నేత అఙ్ఞాతంలోకి వెళ్ళిపోవడం తెలుగుదే�
పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ డీలా పడిందా.? అంటే అవునంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆ జిల్లాలో టీడీపీకి బలమైన నేతగా ఉన్న చింతమనేని ప్రభాకర్.. ఇప్పుడు జైలు పాలయ్యారు. కేసుల మీద కేసులతో చింతమనేని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మరోవైపు చింతమనేని అనుచరులపైనా వరుస కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొందరు మహిళా నేతలు సైతం ఇప్పటికే అజ్ఞాతంల
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు అరెస్టుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పశ్చిమగోదావరి జిల్లా పోలీసు వారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏలూరు రేంజి డి ఐ జి శ్రీ ఏ.యస్. ఖాన్ తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే అయిన చింతమనేని ప్రభాకర్ రావు పై ప్రజలు అనేక మార్లు ఆయన పదవిలో ఉన్న సమయం�
ప్రతీ ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చే నేత ఎవరో ఒకరు వుంటూనే వుంటారు. గత ప్రభుత్వ హయాంలో దెందులూరుకు చెందిన చింతమనేని ప్రభాకర్ తరచూ కేసులతో, గొడవలతో వార్తలకెక్కే వారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆ బాధ్యతలను నెల్లూరుకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీసుకున్నట్లు కనిపిస్తోంది. అచ్చు గుద్దినట్లు అదే తీరు. పార్టీ అధి�
చింతమనేని ప్రభాకర్.. తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూడా.. అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన ఈ ఎమ్మెల్యే… ఇప్పుడు కటకటాలపాలయ్యారు. అంతేకాదు… గతంలో చేసిన ఒక్కో కేసు ఇప్పుడు అతన్ని వెంటాడుతున్నాయి. ఈయనపై 1995లోనే ఏలూరు పోలీసు స్టేషన్లో రౌడీ షీట్ �
టీడీపీ పార్టీలో ఉన్న ఫైర్ బ్రాండ్లలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒకరు. ఆయన దురుసు ప్రవర్తనకు ఉదాహరణలు ఎన్నో. వీఆర్వో వనజాక్షిపై చేయి చేసుకోవడం, మీడియాను భయపెట్టడం, తనకు అడ్డు చెప్పిన వారిని దూషించడం, చేయి చేసుకోవడం.. ఇలాంటి చర్యలతో తన ఖాతాలో ఏకంగా 62 కేసులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడాయన జైలులో ఉన్నారు. పినక�
ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేయలేని పనులు.. జగన్ 100 రోజుల్లోనే చేయగలిగారన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ సంక్షేమ పాలన చూసి ఓర్వలేక జగన్పై చంద్రబాబు కడుపుమంట పెంచుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పాలన చూసి తట్టుకోలేకపోతున్నారని.. అందుకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం అమరావతిలో మీడియాతో మాట్�
చింతమనేని ప్రభాకర్.. టీడీపీ ఫైర్ బ్రాండ్.. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరుకు చెందిన ఈ మాజీ ఎమ్మెల్యే తెలియని వారుండరు. అంతగా ఈయన పేరు మార్మోగింది. అధికారంలో ఉన్నపుడు అధికారంలో లేనప్పుడు కూడా ఆయన మీడియా వార్తల్లో సంచలనంగా మారిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను కేసు