Chikmagalur residential school: దేశంలో కరోనావైరస్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో
వర్షాకాలంలో ప్రకృతికి కొత్త జీవితం ప్రారంభమవుతుంది. చెట్లు, నెల పచ్చని తొరణాలను కప్పుకున్నట్లుగా కనిపిస్తుంటాయి. మన ఇండియాలో ఉండే అనేక ప్రాంతాలు ఈ వర్షాకాలంలో మరింత అందంగా కనిపిస్తుంటాయి. ఈ అందమైన ప్రాంతాలను చూడటానికి పర్యాటకులు కూడా ఎక్కువగానే వస్తుంటారు. అవెంటో తెలుసుకుందామా.
కెఫే కాఫీడే సృష్టికర్త సిద్ధార్థ చరిత్ర ముగిసింది. ఆయన ఎంతో ఇష్టపడే కాఫీ ఎస్టేట్లోనే అంత్యక్రియలు ముగిశాయి. కర్నాటకలోని చిక్మంగళూరు జిల్లా చాతనపల్లి ఎస్టేట్లో కాఫీ కింగ్ సిద్ధార్థ్కు అంతిమ వీడ్కోలు పలికారు జనం. వేలాదిమంది అంత్యక్రియలకు హాజరయ్యారు. సిద్దార్థ్ కుటుంబసభ్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, వ్య�
బెంగుళూరు చిక్కమంగళూరు జిల్లా శృంగేరీలో విషాదం చోటు చేసుకుంది. తుంగానదిలో ఆదివారం ఈతకని వెళ్లిన నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఇప్పటికే ఓ వ్యక్తి శవాన్ని పోలీసులు గుర్తించగా.. మరో ముగ్గురి దేహాలను వెలికితీసేందుకు పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మృతులు.. రత్నాకర్, నాగేంద్ర, ప్రదీప్, రామణ్ణగా గుర్తించారు పోలీసులు.