తెలుగు వార్తలు » Chief secretary
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై కసరత్తు మొదలైంది. బడ్జెట్కు సంబంధించి ఆయా శాఖలనుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు తీసుకుంది...
తెలంగాణ రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు సీఎస్ సోమేశ్కుమార్తో భేటీ అయ్యారు.
కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ హైకోర్టు ఎదుట హాజరయ్యారు.
అదనపు డీజీ పురుషోత్తం శర్మను సప్పెండ్ చేసింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. భార్యను కొట్టిన వీడియో వైరలవడంతో అతనిపై చర్యలు తీసుకుంది. తన వివాహేతర సంబంధాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందన్న కారణంతో.. ఆమెను చావబాదాడు పురుషోత్తం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు నుంచి ఎల్వీ సుబ్రహ్మణ్యంను అకస్మాత్తుగా తొలగించడం రాష్ట్రంలోనే కాదు.. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో.. ఉన్నతస్థాయి ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చంద్రబాబుతో వైరం వల్లనో.. లేక మరేదైనా బలమైన కారణమో ఎల్వీకి, ముఖ్యమంత్రి జగన్కు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందనే అందరూ అన�
ఆర్టికల్ 370 రద్దుతో ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వ ఉద్యోగులు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం క్రమంగా పరిస్థితిని చక్కదిద్దుతోంది. ఉద్యోగులు వెంటనే తమ విధుల్లో చేరాలంటూ ఇవాళ జమ్మూ కశ్మీర్ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. డివిజినల్ స్థాయి, జిల్లా స్థాయి సహా అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగులు, �
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజునే కొన్ని కీలకమైన ప్రకటనలు చేసేందుకు జగన్ సమాయత్తమైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ అంశాలపై మాజీ సీఎస్ అజయ్ కల్లంతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. నవరత్నాల అమలుకు సంబంధించి కీలక ప్రకటనలు చేయడంతోపాటు.. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నందున ఆర్థిక అంశాల్లో, క్రమశిక్షణ విషయంలోనూ �
ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. ఏపీ కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కేబినెట్ భేటీ అజెండాలోని అంశాలకు ఈసీ ఆమోదముద్ర వేసింది. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు చంద్రబాబు. కరువు, ఫొని తుఫాన్, తాగునీటి సమస్యలపై అధికారులతో చర్చించి ని
ఈసీ నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా శుక్రవారం ఆయనకు లేఖ రాశారు. ఒక ఆంగ్ల పత్రికలో ప్రముఖంగా ప్రచురితమైన ఆ వార్తా కథనాన్ని కూడా తన లేఖకు జత చేశారు. ‘‘ఒక ముఖ్యమంత్రి పట్ల మీరు వాడిన భాష అభ్యంతరకరంగా ఉంది. అఖిల భారత సర్వీ�