Assembly Election Results 2022: ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లో బీజేపీ దూసుకుపోతోంది...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ల సరఫరాకు కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ ముఖ్యమంత్రులను కోరారు.
కోవిడ్-19 పరిస్థితిపై గురువారం జరిగిన సమావేశంలో ఇతరులు మాట్లాడేందుకు ప్రధాని మోదీ అవకాశం ఇవ్వలేదని, తన గౌరవానికి భంగం జరిగిందని, తాను అవమానానికి గురయ్యానని ఆరోపించారు.
PM meet : కరోనా విలయంలో పరిస్థితులు చేయిదాటిపోతే, మహా విషాదం తప్పదన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. రాత్రంతా నిద్రపట్టడం లేదన్న ఆయన, ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నన్ను క్షమించాలని ప్రధాని నరేంద్రమోదీని కోరారు.
PM Narendra Modi: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. కొంతకాలం నుంచి దేశంలో భారీగా తగ్గుముఖం పట్టిన కోవిడ్-19 కేసులు.. ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా విలయతాండవం