తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు స్వయంగా నిరుద్యోగులకు గుడ్న్యూస్ వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పట్నించి ఎదురు చూస్తున్న శుభవార్తను సీఎం స్వయంగా...
తెలంగాణలో ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాప్లో పడ్డాయా? ఈ ప్రశ్న…తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఆర్టీసీ సమ్మెను పరిశీలించిన కొందరు నేతలు ఈ ప్రశ్నను సంధిస్తున్నారు. కేసీఆర్ ట్రాప్లో ప్రతిపక్షాలు పడ్డాయనేది వీరి డౌట్. దానికి చూపించే ఉదాహరణ ఆర్టీసీ సమ్మె. రెండోసారి టీఆర్ఎస్ పా�
మీరు అటువైపు వెళ్లొద్దు. ఆ విషయాల్లో వేలు పెట్టొద్దు. పార్టీకి చెడ్డ పేరు తేవొద్దు. రెండు రోజులు గులాబీ ఎమ్మెల్యేలకు ఫోన్లకు వచ్చిన మేసేజ్ ఇది. దీంతో వారంతా అలర్ట్ అయ్యారు. మైకులు కనిపిస్తే చాలు ఆమడ దూరం పరుగెడుతున్నారు. ఇంతకీ ఆ మేసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎస్.. ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావ�
తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టీసీ సమ్మె అట్టుడికిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార టిఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన కామెంట్లు మరింత కాకరేపుతున్నాయి. పది రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె వెనుక, కార్మిక సంఘాల మొండి పట్టు వెనుక మావారే (టిఆర్ఎస్ నేతలు) వున్నారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇ�
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏం చేసినా సంచలనమే. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో మైత్రి విషయంతో అందరికీ షాకిచ్చిన సీఎం కెసీఆర్.. ప్రధాని మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంలోను జగన్ మోహన్ రెడ్డి ప్రమాణానికి హాజరవడానికే ప్రాధాన్యతనిచ్చారు. ప్రధాని, ఏపీసీఎం లిద్దరు ఒకే రోజు ప్రమాణం చేస్తుంటే.. ప�