ఐఎన్ఎక్స్ మీడియాలో కేసులో తిహార్ జైలులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి మరోసారి ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. అక్టోబర్ 3 వరకు చిదంబరం జ్యూడీషియల్ కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. చిదంబరం జ్యూడీషియల్ రిమాండ్ను పొడిగించాలని సీబీఐ.. స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ను కోరింది. అయితే చిదంబరం తరపు న్యాయవాది కప
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి కాస్త ఊరట లభించింది. ఈ కేసులో ఈడీ నుంచి రక్షణ కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం.. చిదంబరానికి ముందుస్తు బెయిల్ను మంజూరు చేసింది. అయితే ఇదే వ్యవహారంలో తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ మాత్రం ఆగష్టు 26కు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ ప్రత్యేక కోర్టు షాకిచ్చింది. ఈ నెల 26 వరకు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. మొదట 14 రోజల కస్టడీ అడగాలని భావించినా.. సీబీఐ అనూహ్యంగా ఐదు రోజుల కస్టడీకి మాత్�