తమిళనాడులోని ప్రముఖ శైవ క్షేత్రం నటరాజ స్వామి కొలువైన చిదంబరం. తాజాగా చిదంబర ఆలయ సంపద వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఆలయ సంపద ఫై పూర్తి వివరాలను వెల్లడించాలని దీక్షితులు
హిందూ పురాణాల ప్రకారం చిదంబరం అనేది శివుని ఐదు పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. పంచ భూతాల కి ఒక్కొక్క ఆలయం నిర్మించబడంది. చిదంబరం ఆకాశతత్త్వానికి నిదర్శనమని భక్తుల నమ్మకం.
Vijayasai Reddy: కేబినెట్ మంత్రి హోదాను అడ్డం పెట్టుకుని ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని అన్ని నేరాలకు చిదంబరం పాల్పడ్డారు. చేసిన తప్పులకన్నీ ఆయన ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
Aravind Kejriwal: ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఫిబ్రవరి 14న జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల 2022కి ముందు వివిధ రాజకీయ పార్టీల మధ్య పోరు నడుస్తోంది.
Tamilnadu Teacher: తమిళనాడులో ఓ టీచర్ వీరంగం సృష్టించాడు. ఓ విద్యార్థిని చితకబాదాడు. రెండ్రోజులు స్కూల్కు రాలేదన్న కోపంతో తన ప్రతాపం చూపించాడు. చిదంబరంలోని బాలుర ప్రభుత్వ పాఠశాలలో
Covid Vaccination Drive: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేపట్టిన రెండో రోజైన మంగళవారం నాడు 53 లక్షలమందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. కొవిన్ పోర్టల్ లెక్క ప్రకారం..53,86,951 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
Chidambaram Tweet: టీకా విధానంలో కేంద్ర ప్రభుత్వం మార్పులను చేయడం విషయంలో ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ఈ రోజు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.
భారత దేశంలో అనేక హిందూ దేవాలయాలు.. ముఖ్యంగా తమిళనాడులో అనేక దేవాలయాలున్నాయి వాటిల్లో ఒకటి చిదంబరం దేవాలయం. ఈ క్షేత్రంలో పరమశివుడు పూజలందుకుంటాడు. ప్రాచీన మరియు పూర్వ-మధ్యస్థ కాలంలో, పల్లవ , చోళ రాజుల కాలంలో.. ఈ ఆలయంలో పలు నూతన నిర్మాణాలు జరిగాయి.
దేశంలో కరోనా కల్లోలం క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది. అధికార, విపక్షాలు పరస్పర విమర్శలు గుప్తించుకుంటున్నాయి. కరోనా వ్యాప్తి కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని కేంద్రం ప్రశ్నిస్తుండగా...
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వంలోని మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేశారు.