తెలుగు వార్తలు » Check Posts
ఆస్ట్రేలియాలో మళ్ళీ కరోనా వైరస్ విజృంభిస్తోంది.సిడ్నీ తరువాత రెండో అతిపెద్ద నగరమైన మెల్ బోర్న్ లో లాక్ డౌన్ విధించారు. దీంతో సుమారు ఐదు లక్షల మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావలసిన పరిస్థితి..
అయోధ్య.. మరోసారి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన అంశం. రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంలో ఇప్పటికే వాదనలు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే తీర్పును రిజర్వ్లో పెట్టడంతో.. వెలువడే తీర్పు ఎలా ఉండబోతోందో అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో 144 సెక్షన్ పెట్టారు. తాజాగా అయోధ్య నగరంలో పెద్ద ఎత్తున భద