తెలుగు వార్తలు » cheating
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఫేక్ ఇన్సూరెన్స్ ముఠా పై కేసు నమోదు. 11 మంది తో కూడిన ముఠా సభ్యులను అరెస్టు చేసిన శంషాబాద్ ఎస్ఓటి.
దేశంలో ప్రముఖ కార్ల డిజైనర్ దిలీప్ ఛాబ్రియా ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈయనకు పలు ఖరీదైన లగ్జరీ కార్లున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఈయనకు చెందిన డీసీ డిజైన్స్ స్టూడియోను, 75 లక్షల అవంతి స్పోర్ట్స్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవ ముసుగులో ఓ కేటుగాడు ఘరానా మోసాలకు పాల్పడ్డాడు. బ్యాంక్ రుణాలు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కోట్లు మూటగట్టుకుని..
మాలధారణ పేరుతో దొంగ స్వాములు రెచ్చిపోతున్నారు. ప్రసాదం ఇస్తామంటూ మత్తు పదార్థాలు ఇచ్చి దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా జనగామ జిల్లాలో దొంగస్వాముల మాయ మాటలు నమ్మి...
హైదరాబాద్ పాతబస్తీలో పేదింటి ఆడపిల్లలు అంగట్లో బొమ్మలవుతున్నారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునే మహిళల అవసరాన్ని ఆసరగా చేసుకుని..
ప్రజల్లో కరోనా పట్ల భయాన్ని.. అదే సమయంలో శ్రీనివాసుడిపై వారికున్న విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని దొరికినకాడికి దోచుకుందామని..
బ్యాంకులను మోసం చేయడంలో ఆ దంపతులది అందెవేసిన చేయి. తప్పుడు పత్రాలను సృష్టించి కోట్ల రూపాయాలను సులువుగా దోచేస్తారు.
తమిళనాడులోని రాణిపేట జిల్లాలో భక్తులకు కోట్లలో ఆదాయమంటూ చెప్పి.. సర్వమంగళం పాడాడు శాంతా స్వామీజీ, అలియాస్ (శాంతకుమార్). వెల్లూర్ జిల్లాకి చెందిన 45 ఏళ్ల శాంతా స్వామిజీ తిరువళంలో సర్వమంగళం పీఠం పేరుతో ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. ఆధ్యాత్మిక పూజల పేరుతో వెల్లూర్, రాణిపేట, తిరుపత్తూర్ జిల్లాలలో బాగా పేరు సంపాదించాడు శాంతా �
పేషెంట్ల ప్రాణభయాన్ని ఆసరా చేసుకున్న కొన్ని ప్రయివేటు వైద్యశాలలు తప్పుడు పనులకు పాల్పడుతున్నాయి. కాసులకు కక్కుర్తిపడి లేనిపోని భయాలు, అపోహలతో అందినంత దోచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ఒంగోలులోని ఓ ప్రయివేటు వైద్యశాలలో కూడా ఇదే విధంగా మోసం చేసి ఒక లక్షా 70 వేల రూపాయలు వసూలు చేశారంటూ ఓ చిన్నారి తల్లిదండ్రులు ఆంద
ఓ ప్రభుత్వ ఉద్యోగిని మాయ మాటలతో లొంగదీసుకున్నాడు. అవరమైన చోటికి బదిలీ చేయిస్తానంటూ నమ్మబలికాడు. అందినకాడికి దండుకుని ఆపై కామవాంఛను తీర్చుకున్నాడు. గట్టిగా నిలదీసేసరికి తప్సించుకు తిరుగుతున్న మోసగాడిని ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.