తెలుగు వార్తలు » CHC
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని పీహెచ్సీల పరిధిలో 24 గంటల వైద్యం అందించడంపై కూడా దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు విస్తరించేందుకు రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో (సీహెచ�
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని సిహెచ్ సిని మంత్రి ధర్మాన కృష్ణ దాస్ ఆకస్మిక తనిఖీలు చేశారు. మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెనాయుడు స్వగృహంలోని బీసీ బాలుర వసతి గృహంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. బాలుర హాస్టల్లో అణువణువూ పరిశీలించి సదుపాయాల కల్పన పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని సూచ�