తెలుగు వార్తలు » Chargesheet filed in Pulwama attack case
జమ్మూకశ్మీర్ పుల్వామా దాడి కేసులో చార్జీషీట్ దాఖలయ్యింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్తో పాటు 15 మందిపై చార్జిషీట్లో చేర్చింది జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ). కాగా పుల్వామా దాడికి మసూద్ అజర్తో పాటు అతడి సోదరుడు రౌఫ్ అస్గర్లే ప్రధాన సూత్రధారులుగా ఎన్ఐఏ చార్జిషీట్లో..