తెలుగు వార్తలు » chargesheet
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన హథ్రాస్ దళిత యువతి అత్యాచారం, హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ కీలక ఆధారాలను రాబట్టింది. బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురు యువకులపై కేంద్ర దర్యాప్తు సంస్థ చార్జిషీట్ దాఖలు చేసింది.
ఢిల్లీ అల్లర్ల కేసులో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పేరును పోలీసులు తమ 17 వేల పేజీల సుదీర్ఘ చార్జిషీట్ లో పేర్కొన్నారు. సీఏఏకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని..
ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకు బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి మండిపడ్డారు. ఈ ప్రభుత్వ అక్రమ చర్యలు ఆ పార్టీ రాజకీయ ప్రభావితమైనవేనని, శాంతియుతంగా..
జమ్మూకశ్మీర్ పుల్వామా దాడి కేసులో చార్జీషీట్ దాఖలయ్యింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్తో పాటు 15 మందిపై చార్జిషీట్లో చేర్చింది జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ). కాగా పుల్వామా దాడికి మసూద్ అజర్తో పాటు అతడి సోదరుడు రౌఫ్ అస్గర్లే ప్రధాన సూత్రధారులుగా ఎన్ఐఏ చార్జిషీట్లో..
ఢిల్లీలో వివాదాస్పద తబ్లీఘీ జమాత్ కి సంబంధించిన ఓ క్రైమ్ కోణం బయటపడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ నగరంలో జరిగిన అల్లర్లపై దర్యాప్తు చేసిన పోలీసులు తాజాగా...
ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపైన, మరికొంతమందిపైన చార్జిషీట్ దాఖలు చేసినట్టు ఈ కేసును..
పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ.. హింసను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశాడన్న ఆరోపణలపై జేఎన్యూ మాజీ స్టూడెంట్ షర్జీల్ ఇమామ్పై ఢిల్లీ పోలీసులు చార్జ్షీట్ నమోదు చేశారు. జామియా ఇస్లామియాలో అల్లర్లు ప్రోత్సహించాడమే కాకుండా.. దేశద్రోహ స్పీచ్లు ఇచ్చాడంటూ షర్జిల్పై అభియోగాలు నమోదయ్యాయి. గతేడాది డిసెంబర్ 13వ �
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్కు కొత్త చిక్కొచ్చి పడింది. తాజాగా కేరళ అటవీశాఖ అధికారులు ఆయన పై కేసు నమోదు చేశారు. ఏనుగు దంతపు కళాఖండాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆయన పై గతంలో ఎర్నాకుళం సమీపంలోని పెరుంభవూర్ కోర్టు అభియోగాలు మోపింది. ప్రస్తుతం ఈ విషయం మాలీవుడ్లో సంచలనంగా మారింది. కాగా 2012కి సంబంధించిన ఈ కేసులో మ�
మిర్యాలగూడ : తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యగా సంచలనం సృష్టించిన ప్రణయ్ కేసులో పోలీసులు బుధవారం ఛార్జిషీట్ దాఖలు చేశారు. గతేడాది సెప్టెంబర్ 14న ప్రణయ్ మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రి వద్ద హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును తొమ్మిది నెలల పాటు సమగ్ర విచారణ జరిపిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ పరీక్షల నివేదిక�
కోల్కతా: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమిపై చార్జిషీట్ నమోదయ్యింది. షమీ భార్య హసీన్ జహన్ చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో కోల్కతాలో పోలీసులులోని మహిళల గ్రీవెన్స్ సెల్ పలు సెక్షన్ల కింద చార్జిషీటు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్ 498ఏ, సెక్షన్ 354ఏ కింద పోలీసులు చర్యలు తీసుకున్నారు. 498ఏ అంటే వరకట్నం కోసం వేధింపులు, 354ఏ అంటే లైంగికం�