తెలుగు వార్తలు » charges
బ్యాంకులపై నమ్మకం పోతున్న వేళ.. ప్రజలంతా ఇండియా పోస్టుపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా పోస్ట్ ఖాతాదారులకు షాక్ ఇచ్చింది.
దేశంలో కరోనా వల్ల డిజిటల్ చెల్లింపులు అధిక మయ్యాయి. దీంతో ఆన్లైన్లో బిల్లు చెల్లించే యాప్లు, వ్యాలెట్లు కూడా
తెలంగాణ ఆర్టీసీ ప్రయోగాత్మకంగా ప్రారంభించిన కార్గో, పార్సిల్ సర్వీస్ విజయవంతం అవుతోంది. ఇటీవలే పీసీసీ ( పార్సిల్-కొరియర్-కార్గో) సేవలను వినియోగదారుకు మరింత దగ్గర అయ్యేందుకు చార్జీలను..
ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ లో కొవిడ్-19 బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రయివేట్ ఆస్పత్రులు కరోనా బాధతులను నుంచి పెద్ద మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేయాల్సిన ఫీజుల వివరాలతో కూడిన ప్రతిపాదనను తమిళనాడు ప్రభుత్వానికి ఐసీఎంఆర్ �
వలస కూలీలను వారివారి స్వస్థలాలకు తరలించేందుకు నిర్వహిస్తున్న శ్రామిక్ రైళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంకుచిత రాజకీయాలు చేస్తున్నారని ఆలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ విమర్శించింది. ఈ వైఖరిని మానుకోవాలని కోరింది. ఈ మేరకు ఈ యూనియన్ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా ఆమెకు ఓ లేఖ రాస్తూ..రైల
వలస కూలీల రైల్వే ప్రయాణ ఖర్చులను తామే భరిస్తామన్న కాంగ్రెస్ అధినేత్రి… వారిని మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా భావిస్తామన్నారు. 1947 లో దేశ విభజన తరువాత ఇంత పెద్ద విషాదం చోటు చేసుకోవడం ఇదే మొదటిసారని చెప్పిన ఆమె.. లాక్ డౌన్ కాలంలో లక్షలాది వేతన జీవులు రోజూ తమ స్వస్థలాలకు వెళ్ళేందుకు కాలినడకన వందలాది కిలోమీటర్ల దూరం
కరోనా టెస్టుకు రూ. 15,00, అనుమానిత కేసులకు సంబంధించి కన్ఫర్మేషన్ టెస్టుకు రూ. 3,000.. మొత్తం రూ. 4,500 మాత్రమే వసూలు చేయాలని కేంద్రం ప్రైవేటు ల్యాబ్ లకు సూచించింది. ఇంతకు మించరాదని పేర్కొంది.