తెలుగు వార్తలు » changes
తెలంగాణ ఎడ్సెట్ ప్రవేశ పరీక్ష విధానం మార్పులు చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పరీక్ష ప్రశ్నపత్ర సిస్టమ్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో జలవనరుల శాఖకు చెందిన ముఖ్య అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు
Changes in the VRA System: రెవెన్యూ శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి ప్రభుత్వం సంచలన నిర్ణయం
కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అధిష్టానం కీలక మార్పులు చేసింది. వర్కింగ్ కమిటీ నుంచి పలువురు సీనియర్లకు ఉద్వాసన పలికారు. జనరల్ సెక్రటరీ పదవి నుంచి గులాంనబీ ఆజాద్ను తొలగించారు.
ఇండియాలో సామూహిక (కమ్యూనిటీ) ట్రాన్స్ మిషన్ (కరోనా వైరస్) లేదని, పైగా రీకవరీ రేటు క్రమంగా రోజురోజుకీ పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ దరి చేరకుండా నివారించగలిగామన్నారు. ప్రజల ప్రవర్తనా ధోరణిలో కూడా మార్పులు రావడం హర్షణీయమని, పర్యావరణ సంబంధ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవ
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత. కానీ ఇది ఇప్పుడు.. ఒకప్పడు మాత్రం ఆయన తండ్రి చాటు బిడ్డ. ప్రజలకు పెద్దగా పరిచయం లేని వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కొంతకాలం శాసించిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి గారి మరణంతో అనూహ్యంగా తెరపైకి వచ్చారు జ
ఎన్నికలు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీలో పార్టీల మధ్య నాయకుల వలసలు ఊపందుకున్నాయి. వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కీలక నేతలు టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న కోట్ల కుటుంబం, వైసీపీకి బలమైన సపోర్ట్ గా ఉన్న గౌరు ఫ్యామిలీ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కేంద�
అనంతపురం: అనంతపురం నగరపాలకసంస్థలో అదనపు కమిషనర్గా ఉన్న శేషన్న నరసరావుపేటకు బదిలీ అయ్యారు. నరసరావు పేట నుంచి అనంత అదనపు కమిషనర్గా భానుప్రతాప్ నియమితులయ్యారు. హిందూపురం మున్సిపల్ కమిషనర్గా అబ్దుల్ రషీద్ నియమితులయ్యారు. గుంతకల్లు అదనపు డైరెక్టరుగా ఉన్న రమణారెడ్డి ప్రొద్దుటూరు కమిషనర్గా నియమితులయ్యారు. పొద�