తెలుగు వార్తలు » Chandryaan 2
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ఇస్రో చివరి దశలో అంతరాయం ఏర్పడింది. చంద్రుడికి 2.1కి.మీల దూరంలో ఉండగా.. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో కొన్ని సంవత్సరాలుగా భారతదేశం కన్న కల చెదిరింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు యావత్ భారతదేశం నిరాశకు గురైంది. అయితే ఈ ప్రయోగం 5�