తెలుగు వార్తలు » Chandrayaan2
శ్రీహరి కోటలో హై అలర్ట్ విధించారు. సముద్ర మార్గాల నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రవేశించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ మేరకు సముద్ర తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం- శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేర్ సెంటర్ �
చంద్రయాన్ -2 ల్యాండర్ విక్రమ్ భూమితో సంబంధాన్ని కోల్పోయిన కొన్ని రోజుల తరువాత చంద్రుని ఉపరితలంపై ‘చెక్కుచెదరకుండా’ పడి ఉన్నట్లు ఇస్రో అధికారి ఒకరు నివేదిక తయారు చేశారు. అయితే ఈ నివేదికను ఇస్రో చైర్మన్ నిరాకరించారు. విక్రమ్ యొక్క కమ్యూనికేషన్ సంకేతాలు వచ్చేనప్పుడే దీనిపై స్పష్టత వస్తుందని ఇస్రో కార్యాలయం తెలిపి�
మువ్వన్నెల జెండాను ప్రపంచం ముందు తలెత్తకునేలా చేసేందుకు ఇస్రో చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ.. శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నారు. అందులో ఎన్నో తీపి గుర్తులను మిగిలిస్తే.. మరికొన్ని చేదు జ్ఞాపకాలను మిగుల్చుతున్నాయి. అయితే ప్రతిష్టాత్మక చంద్రయాన్ 2 ప్రయోగంలో కూడా ఆధ్యాంతం విజ
చంద్రయాన్2 కౌంట్డౌన్ ఇవాళ సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభం కానుంది. దాదాపు 20 గంటలపాటు ఈ కౌంట్డౌన్ కొనసాగనుంది. రేపు మధ్యాహ్నం 2.43 గంటలకు షార్ నుంచి.. జీఎస్ఎల్వీ-మార్క్3 ఎం1 రాకెట్ ద్వారా చంద్రయాన్2 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది.
చంద్రయాన్-2 ప్రయోగం నిలిపివేసినట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్య తలెత్తడంతో కౌంట్డౌన్ను ఇస్రో అధికారులు నిలిపి వేశారు. 19 గంటల 4 నిమిషాల 36 సెకన్లపాటు కౌంట్ డౌన్ కొనసాగింది. అయితే త్వరలో చంద్రయాన్ -2 కౌంట్డౌన్ ప్రకటిస్తామని ఇస్రో వెల్లడించింది. A technical snag was observed in launch vehicle system at T-56 minute. As a measure of abundant precaution, #Chandrayaan2 launch has been called off for today. […]
చంద్రయాన్-2 మరి కాసేపట్లో ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. GSLVMkIII-M1 క్రయోజనిక్ దశలో ఆక్సిజన్ నింపడం పూర్తయ్యింది. అనంతరం హైడ్రోజన్ నింపే ప్రక్రియ కూడా పూర్తయ్యింది. సరిగ్గా 2.51 నిమిషాలకు నెల్లూరులోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-2 ప్రయోగం జరగనుంది. చంద్రయాన్-2 మిషన్ లాంచ్ స�
శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం నుంచి మరికొద్ది సేపట్లో ప్రయోగించనున్న చంద్రయాన్ -2 ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. సుమారు పదివేల మంది కూర్చొని ప్రత్యక్షంగా చూసేందుకు వీలుగా గ్యాలరీలో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు ఇస్రో అధికారులు. గ్యాలరీ దగగ్ర పెద్ద పెద్ద స్కీృన్లు ఏర్పాటు చేసి.. చంద్రయాన్-2 ప
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శ్రీహరికోట షార్కి చేరుకున్నారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్ నరసింహన్ కూడా ఉన్నారు. రాత్రి 2.51 నిమిషాలకు జరగనున్న చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఇదిలా ఉంటే చంద్రయాన్ ప్రయోగాన్ని కళ్లతో చూడటానికి ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఇస్రో ప్రజలు భారీ ఎత్తున తరలివస్తు